Connect with us

Featured

ఈ టాప్ హీరోయిన్స్ పాపం వీళ్లకి వచ్చిన వ్యాదులతో ఎంత బాద పడుతున్నారో తెలుసా

Published

on

సాధారంణంగా మన వాళ్ళకి హిరో, హిరోయిన్స్ మీద అభిమానం పీక్ లో ఉంటుంది. ఏంతలా అంటే పోస్టర్లకు దండలు వేసి పాలాభిషేకాలు చేయడం కొన్ని చోట్ల వీళ్ళకి ఆలయాలు కట్టి వారి అభిమాన్ని చాటుకున్నారు ప్రజలు ….అయితే ఎంతమంచి అక్టర్ అయిన తను ఒక మనిషి అన్న విషయాన్ని మార్చిపోకండి. హిరో, హిరోయిన్ ఎంత పెద్ద స్టార్ హోదాలో ఉన్న వాళ్ళు మనలాగే మనుషులే… వాళ్ళది శరీరమే ఏలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా మనిషి శరీర లక్షణం కాదు కదా…….

హిరోయిన్స్ ను దేవకన్యలా చూపిస్తుంది చిత్రం పరిశ్రమ పైగా ఇప్పుడున్నది గ్లామర్ ప్రపంచం…. అందాలకు కోదవే ఉండదు. హిరోయిన్స్ కూడా అంతే అందంగా ఉంటారు మరీ …..
కాస్త లావు ఎక్కిన. చిన్న మచ్చ పడిన ఆ హిరోయిన్ ఎక్కడో ఏదో అవకాశాన్ని కోల్పోయినట్లే … అంతదారుణంగా చూస్తారు సినీ జనాలు…
ఇందుంలో మొదటగా మనం చేప్పుకోవాల్సిన హిరోయిన్ స్నేహ ఉల్లల్. బాలీవుడ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ హిరోయిన్ .. ఉల్లాసంగా ఉత్సహంగా సినిమా ద్వారా తెలుగులోకి పరిచయం అయ్యింది. తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలే చేసిన ఎందుకో ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. సినిమాలు చేయడం మానేసింది. దీంతో ఆఫర్స్ రాకపోవటం లేదని కొందరు అంటే ఇక సినిమాలు చేయదోమో అని మరికొందరు అంటున్నారు. దీంతో స్పందించిన స్నేహ తను రక్తానికి సంబంధించిన వ్యాదితో బాధపడుతున్నని…. ఆ వ్యాధి వల్ల తను చాలా బలహీనంగా అయ్యానని…. కనీసం తను 30 నిమిషాలు కూడా సరిగా నిలబడలేకపోయేదానినని….. అందుకోసమే కమిట్ అయిన చిత్రాలన్ని తొందరంగా పూర్తి చేసానిని చేప్పింది. అంతేకాదు తను వైద్యం కోసమే ఇంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిందని… తన ఆరోగ్యం గురించి చేప్పుకోచ్చింది ఈ అమ్మడు…..

Advertisement

ఇలాంటి పరిస్థితులు ఉన్న సినీ పరిశ్రమలో ఒక చర్మ వ్యాధితో బాధపడుతుంది క్రేజీ హిరోయిన్ సమంత… ముఖాన్ని అయితే ఏలాగోలా మెకప్ తో కవర్ చేసుకోవచ్చు కానీ నడుము దగ్గర అయితే ఏలా కవర్ చేస్తాం.. పాపం ఆ హిరోయిన్ అలాంటి చర్మ వ్యాధితో బాధపడుతుంది. అంటే అక్కడ కూడా మెకప్ చేయ్యేచ్చు కానీ ఎంతైనా ఇబ్బంది ఉంటుంది కదా. దీంతో ఆ బామ గ్లామర్ డ్రెస్సులు వేసుకోవడానికి పడుతున్న తంటలు అంత ఇంత కావటా…..

నయనతార కూడా సమంత లాగానే ఇలాంటి పరిస్టతే ఎదురయ్యిందట పాపం… ఇన్నేళ్ళ జీవితంలో ఎంతోమందిని ప్రేమించి, విడిపోవటంలాంటి జరిగిన స్ట్రాంగ్ గానే ఉన్నా ఈ అమ్మడు విపరీతమైన చర్మ సంబందిత సమస్యలతో బాద పడుతుందత. .దీని కోసం అటు ఇంగ్లీష్ మందులు అటు ఆయ్ర్వేదం కూడ వాడిన పలితం కనబడక తెగ బాద పడుతుందట. ఎంతంగా వ్యాధి బాధిస్తున్న తన అభిమానులను దృష్టిలో పెట్టుకోని సినిమాలు చేస్తున్నని చేప్పుకోచ్చింది ఈ బామ.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Siddharth -Aditi: రహస్యంగా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన అదితి సిద్ధార్థ్?

Published

on

Siddharth -Aditiy: సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో
సిద్ధార్థ్ అదితి రావు హైదరి జంట ఒకటి. వీరిద్దరూ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. అయితే వీరిద్దరూ కలిసి అవే భూపతి దర్శకత్వంలో వచ్చిన మహాసముద్రం సినిమాలో కలిసిన నటించారు. ఇక ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు..

ఇక వీరిద్దరూ కలిసి ముంబైలో సహజీవనం చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసి జంటగా వెళ్లారు. అయితే వీరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ వీరు మాత్రం ఎప్పుడూ కూడా తమ రిలేషన్ గురించి ఓపెన్ అవ్వలేదు. ఇలా రహస్యంగా తమ రిలేషన్ మెయింటైన్ చేస్తూ వస్తున్నటువంటి ఈ జంట ఇటీవల రహస్యంగా పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.

ఇలా ముంబైలో సహజీవనం చేస్తున్నటువంటి ఈ జంట తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లోని రంగనాథ స్వామి ఆలయ మండపంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులతో వీరి వివాహ వేడుక హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. ఇలా వీరిద్దరు పెళ్లి చేసుకున్నారనే వార్త వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతారు.

Advertisement

తెలంగాణలో వివాహం..
రిలేషన్ లో ఉన్నటువంటి ఈ జంట ఇలా రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటని ఆరా తీస్తున్నారు అయితే ఇలా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నప్పటికీ ఇద్దరికీ ఇది మొదటి వివాహం కాదని వీరిద్దరికీ ఇది రెండో వివాహమనే చెప్పాలి ఇప్పటికే వీరిద్దరూ పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటూ తిరిగి రెండో పెళ్లి చేసుకున్నారు.

Advertisement
Continue Reading

Featured

Pallavi Prashanth: ఖైదీలందరూ అలా మాట్లాడేవారు.. జైలు జీవితం పై పల్లవి ప్రశాంత్ కామెంట్స్!

Published

on

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పరిచయం అవసరం లేని పేరు. ఒక సాధారణ రైతుబిడ్డగా పొలం పనులు చేసుకుంటూ ఉన్నటువంటి ఈయన ఎన్నో రకాల వీడియోలు చేస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయ్యారు. ఇలా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉన్నటువంటి ఈయనకు బిగ్ బాస్ అవకాశం రావడంతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. హౌస్ లోకి అడుగు పెట్టినటువంటి ప్రశాంత్ అనంతరం విన్నర్ గా బయటకు వచ్చారు.

ఇక గ్రాండ్ ఫినాలే రోజు ఈయన అభిమానులు చేసిన హంగామా గురించి మనకు తెలిసిందే. పెద్ద ఎత్తున కార్లు ధ్వంసం చేయడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేయడంతో ఈయనపై కేసులు పెట్టి జైలుకు పంపించారు. అయితే బెయిలు మీద బయటకు వచ్చినటువంటి పల్లవి ప్రశాంత్ తన రెండు రోజుల జైలు జీవితం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాను రెండు రోజులపాటు జైలులో చాలా ఇబ్బంది పడ్డాను అని తెలిపారు. బాధతో భోజనం కూడా చేయలేదని కానీ తోటి ఖైదీలు చెప్పడంతో భోజనం చేశానని జైలు కూడు బాగుందని తెలిపారు. నన్ను వీఐపీ ఇలా ట్రీట్ చేసిన లేక సాధారణంగా ట్రీట్ చేసిన కూడా అక్కడ భోజనం బాగుందని ఈయన వెల్లడించారు. ఇక ఖైదీలు అందరూ కూడా నాతో మాట్లాడుతూ బిగ్ బాస్ గురించి ప్రశ్నలు వేసే వాళ్ళు విన్నర్ ఎవరంటూ కూడా అడిగేవారు.

Advertisement

బిగ్ బాస్ గురించి అడిగేవారు..
ఇక నేను వెళ్ళిన తర్వాత జైలుకు వచ్చిన వారు బయట జరిగిన గొడవ గురించి తెలిపే వారని ప్రశాంత్ తెలిపారు. అయితే నేను జైలులో ఉంటే ఏ మాత్రం భయపడలేదు నేను తప్పు చేయలేదు అందుకే ఎవరికి భయపడలేదని కానీ నాపై విమర్శించిన వారికి కూడా అదే గతే పడుతుంది అంటూ ఈ సందర్భంగా జైలు జీవితం గురించి ప్రశాంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!