Connect with us

Featured

నటనలో లెజెండ్ రాజకీయల్లో కింగ్ కాని బార్యలను ఫాం హౌస్ గదుల్లో చచ్చే దాక బందిచాడు

Published

on

ప్రతి మనిషికి ఎదో ఒక వీక్నెస్ ఉంటుంది. వారు ఎంతో కష్టపడి సంపాదించుకున్న క్రేజ్,ఇమేజ్,పాపులారిటి అన్నిటిని నాశనం చేస్తుంది.వీక్నెస్ ను అధిగమించే ప్రయత్నం చేయకున్నాకూడా కొన్నిసార్లు ప్రజలు ఆయన్ను అరాదిస్తారు.అయనచేసే పనులను అస్యహించుకోవాల్సింది పోయి నెత్తిన పెట్టుకుంటారు.అలంటి ఓ వ్యక్తి ఎవర్ గ్రీన్ లేజేండరి నటుడి గురించి మనం తెలుకుందాం తమిళనాడు లో అతను దేవుడితో సమానం.అయన హీరోగానే కాదు ఇండియా లోనే సిని రంగంనుంచి రాజకీయం రంగంలోకి వెళ్ళిన తమిళ్ నాడు రాష్ట్రాని 10 యేళ్లు ఏకదాటిగా పాలించిన ఘనత అతనికి ఉంది.అతరువాత సీనియర్ ఎన్టీఆర్ ,పలువురు నటులకు రాజకీయా స్ఫూర్తి గా నిలిచిన వ్యక్తి ఆయనే MGR పూర్తి పేరు “ మరుదు గోపలనన్ రామచంద్రన్” అయన శ్రీలంకలో కేరళకు చెందిన భార్య భర్తలకు జన్మిచాడు.ఇక అయన చిన్నతనం నుండే తన సోదరుడు చక్రపాణితో కలిసి గాందేయ వాదిగా ప్రభావితుడై పలు నాటకాలలో నటించాడు.ఆ తరువాత కాంగ్రేస్ పార్టి లో చేరాడు.నటుడిగా అయన సతిలీలవతిలో మొదటిసారి నటించాడు.

ఆతరువాత సూపర్ స్టార్ గా మూడు దశాబ్దాలు పాటు ఏక చక్రదిపతిగా సినిమా పరిశ్రమను చక్రం తిప్పాడు. ఆయనను ప్రజలంతా అన్నఅని మక్కోతెలగం అంటే ప్రజల రారాజుగా కీర్తించబడాడు.కాంగ్రేస్ నుండి బయటకు వచ్చిన అయన అన్నఅదురై స్తాపించిన DNK లో కరుననిదితో కలిసి పనిచేసాడు. అన్నాదురై మరణించిన తరువాత కరుణానిది తో విబేదించి బయటకు వచ్చి ANNA DNK పార్టీని స్తాపించాడు.తరువాత ఐదేళ్ళలో అయన CM అయ్యాడు.1977 లో తమిళనాడు CM పీతం ఎక్కాడు.ఎక్కినా తరువాత కేంద్రం రాష్ట్రపతి పాలన విదించిన కూడా ఎదురించి తిరిగి ప్రజల విశ్వాసం తో గెలిచి రేడు పర్యాయయాలుగా ఏకంగా పదేళ్ళు ముక్యమంత్రిగా పనిచేసాడు.అయన సియం పదవిలో వుండే మరణించారు.అయన జీవిత గాద నేడు ఎందుకు పుట్టాను అనే రూపం లో రెండు భాగాలుగా 2003 లో బయటకు వచ్చింది.ఆయనకు దేవుడంటే చాల ఇష్టం.అయన ఎక్కువగా మురగన్ను నమ్ముకునేవాడు.స్వతహాగా అయన చాల మంచివాడు.ప్రజలకు ఎదో చేయాలనే తపన కానీ ఆడవాళ్లంటే వ్యామోహం ఎక్కువ.ఆయనకు నచ్చిన అమ్మాయి కనిపిస్తే ఊరుకునే వాడు కాదట.ఎలాగైనా ఆ అమ్మాయి ని అనుభావిచేవాడట.ఇలా రోజుకో కొత్త అమ్మాయి కావాలట.ఆయనతో నటించిన హీరోయిన్స్,ఆర్టిస్ట్ లు అందరు అయన కళ్ళలో పడొద్దని దేవుణ్ణి వేడుకునేవారట.

ఇక మొదటి సారిగా పెళ్లి చేసుకున్న భార్య కొంత కాలానికే ఆరోగ్యం బాగాలేక చనిపోయింది.అతరువాత రెండో పెళ్లి చేసుకున్న ఆవిడ కూడ క్షయ రోగం తో చనిపోయింది.ఇక ఆ తరువాత తన స్నేహితుడు ఘనపతి భార్య (జానకి)ను పెళ్లి చేసుకున్నాడు. ఈమెను బలవతంగా మొగుడికి విడాకులు ఇపించి మరి పెళ్లి చేసుకున్నాడు.అయన బ్యార్య అనారోగ్యం తో బాధపడుతున్న అస్సలు పట్టించుకునే వాడు కాదట .అయన భార్యలందరూ ఫాం హౌస్ లో తిండి లేక మంచాన పడిచనిపోయే వారట. ఆయనకు రోజుకో కొత్త అమ్మాయి లేనిదే నిద్ర పట్టదట దానికోసం షూటింగ్ లో హీరోయిన్స్,జూ. ఆర్టిస్ట్,కో ఆర్టిస్ట్ వీల్లనే కాదు కాస్ట్టుంమ్ ఆర్టిస్ట్ లను,మేకప్ అమ్మాయి లను ఇలా ఎవ్వరిని పడితే వాళ్ళను వాడుకుని వదిలేసేవాడు.

Advertisement

ఇక అయన కన్ను జయలలిత పై పడింది.ఆవిడను కూడా ఉంపుడు గత్తేగా ఉంచుకుని లైంగికంగా తన కోరికలు తీర్చుకునేవాడట.ఆమె కూడా తన ఫాం హౌస్ (రామాయణ్ తోట)లో బందించి. జయలలిత పూర్తి శాఖాహారి.ఆమె చేతే గుడ్డు కుర వండించి ఆమెతో బలవతంగా నాన్ వెజ్ పెట్టేవాడట.జయలలిత తన ANNA DNK పార్టి లో వేలు పెడుతుందని తెలిసి దూరంగా ఉంచాడట అదే సమయం లో తెలుగు హీరో శావన్ బాబు కు దగ్గరైంది.వారిదరికి ఓ సంతానం కూడా ఉందంటారు.ఆ విషయం తెలిసిన MGR మరింత రెచ్చిపోయి ఆమెను మరల బందిచాడు.హీరోయిన్ మంజుల ఆ తరువాత లతా అనే ఆమెను రామాయణ్ తోటలో బందించేవాడు.అయన తల పై తెల్ల టోపీ ఉండేది. ఆతోపిలో తన స్విస్ బ్యాంకు సంబంచిన అన్ని రహస్యాలు ఉండేవి.అయన 1987 లో అపోలో ఆసుపత్రిలో గుండె పోటుతో మరణించారట.కానీ ఆయన ఎయిడ్స్ తో చనిపోయాడని అయన సన్నిహితులు చెబుతున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Vijay Devarakonda: సినిమా సక్సెస్ కోసం పూజలు చేసిన ఫ్యామిలీ స్టార్… సక్సెస్ అయ్యేనా?

Published

on

Vijay Devarakonda: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి విజయ్ దేవరకొండ త్వరలోనే ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఈయన నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. చివరిగా ఈయన ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఇక త్వరలోనే పరశురాం దర్శకత్వంలో నటించినటువంటి ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీ విడుదల కాబోతోంది.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి తరుణంలో మంచి సక్సెస్ అందుకోవాలనే ఉద్దేశంలో విజయ్ దేవరకొండ ప్రత్యేక పూజలను చేశారు ఈ క్రమంలోనే దిల్ రాజు ఆఫీస్ లో దర్శక నిర్మాతలు హీరోలతో కలిసి ప్రత్యేకంగా హోమాలు పూజలను చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

సినిమా విజయం కోసమే పూజలు..
ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సినిమా సక్సెస్ కోసం విజయ్ దేవరకొండ ఇలాంటి పూజలు చేయించారని అయితే ఈ పూజలు సక్సెస్ అయ్యి తన సినిమా మంచి విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి అప్డేట్స్ ఈ సినిమా పై భారీ స్థాయిలోనే అంచనాలు పెంచాయి.

Advertisement
Continue Reading

Featured

Siddharth -Aditi: రహస్యంగా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన అదితి సిద్ధార్థ్?

Published

on

Siddharth -Aditiy: సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో
సిద్ధార్థ్ అదితి రావు హైదరి జంట ఒకటి. వీరిద్దరూ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. అయితే వీరిద్దరూ కలిసి అవే భూపతి దర్శకత్వంలో వచ్చిన మహాసముద్రం సినిమాలో కలిసిన నటించారు. ఇక ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు..

ఇక వీరిద్దరూ కలిసి ముంబైలో సహజీవనం చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసి జంటగా వెళ్లారు. అయితే వీరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ వీరు మాత్రం ఎప్పుడూ కూడా తమ రిలేషన్ గురించి ఓపెన్ అవ్వలేదు. ఇలా రహస్యంగా తమ రిలేషన్ మెయింటైన్ చేస్తూ వస్తున్నటువంటి ఈ జంట ఇటీవల రహస్యంగా పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.

ఇలా ముంబైలో సహజీవనం చేస్తున్నటువంటి ఈ జంట తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లోని రంగనాథ స్వామి ఆలయ మండపంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులతో వీరి వివాహ వేడుక హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. ఇలా వీరిద్దరు పెళ్లి చేసుకున్నారనే వార్త వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతారు.

Advertisement

తెలంగాణలో వివాహం..
రిలేషన్ లో ఉన్నటువంటి ఈ జంట ఇలా రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటని ఆరా తీస్తున్నారు అయితే ఇలా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నప్పటికీ ఇద్దరికీ ఇది మొదటి వివాహం కాదని వీరిద్దరికీ ఇది రెండో వివాహమనే చెప్పాలి ఇప్పటికే వీరిద్దరూ పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటూ తిరిగి రెండో పెళ్లి చేసుకున్నారు.

Advertisement
Continue Reading

Featured

Pallavi Prashanth: ఖైదీలందరూ అలా మాట్లాడేవారు.. జైలు జీవితం పై పల్లవి ప్రశాంత్ కామెంట్స్!

Published

on

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పరిచయం అవసరం లేని పేరు. ఒక సాధారణ రైతుబిడ్డగా పొలం పనులు చేసుకుంటూ ఉన్నటువంటి ఈయన ఎన్నో రకాల వీడియోలు చేస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయ్యారు. ఇలా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉన్నటువంటి ఈయనకు బిగ్ బాస్ అవకాశం రావడంతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. హౌస్ లోకి అడుగు పెట్టినటువంటి ప్రశాంత్ అనంతరం విన్నర్ గా బయటకు వచ్చారు.

ఇక గ్రాండ్ ఫినాలే రోజు ఈయన అభిమానులు చేసిన హంగామా గురించి మనకు తెలిసిందే. పెద్ద ఎత్తున కార్లు ధ్వంసం చేయడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేయడంతో ఈయనపై కేసులు పెట్టి జైలుకు పంపించారు. అయితే బెయిలు మీద బయటకు వచ్చినటువంటి పల్లవి ప్రశాంత్ తన రెండు రోజుల జైలు జీవితం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాను రెండు రోజులపాటు జైలులో చాలా ఇబ్బంది పడ్డాను అని తెలిపారు. బాధతో భోజనం కూడా చేయలేదని కానీ తోటి ఖైదీలు చెప్పడంతో భోజనం చేశానని జైలు కూడు బాగుందని తెలిపారు. నన్ను వీఐపీ ఇలా ట్రీట్ చేసిన లేక సాధారణంగా ట్రీట్ చేసిన కూడా అక్కడ భోజనం బాగుందని ఈయన వెల్లడించారు. ఇక ఖైదీలు అందరూ కూడా నాతో మాట్లాడుతూ బిగ్ బాస్ గురించి ప్రశ్నలు వేసే వాళ్ళు విన్నర్ ఎవరంటూ కూడా అడిగేవారు.

Advertisement

బిగ్ బాస్ గురించి అడిగేవారు..
ఇక నేను వెళ్ళిన తర్వాత జైలుకు వచ్చిన వారు బయట జరిగిన గొడవ గురించి తెలిపే వారని ప్రశాంత్ తెలిపారు. అయితే నేను జైలులో ఉంటే ఏ మాత్రం భయపడలేదు నేను తప్పు చేయలేదు అందుకే ఎవరికి భయపడలేదని కానీ నాపై విమర్శించిన వారికి కూడా అదే గతే పడుతుంది అంటూ ఈ సందర్భంగా జైలు జీవితం గురించి ప్రశాంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!