నేటి తరంలో మహిళలు అందానికి ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నారో అందరికి తెలుసు.. ప్రధానంగా శిరోజాలను అకర్షనియంగా కనబడేలా చేసేందుకు, వాటిని ఎంతో ఆరోగ్యంగా పెంచుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.. మహీళలే కాదు చాలా మంది పురుషులు కూడా శిరోజాలను ఎక్కువగా పెంచుకుని దాంతో స్టైల్ చేయించుకోవాలని ఉవ్విలురుతున్నరు.. అయితే కాలుష్యం ,మానసిక ఒత్తిడి, దీర్ఘకాలిక వ్యాధుల వంటి కారణంగా శిరోజాలను ఎక్కువగా కోల్పోతున్నారు.. అయితే వెంట్రుకలు అలా రాలకుండా ఉండాలాన్న, బాగా ఒత్తుగా పెరగాలన్న పలు పోషకాలు కలిగిన ఆహరాన్ని తీసుకోవాలి.. దీంతో శిరోజాల పెరుగుదలలో మార్పు గమనించవచ్చు.. ఆ పదార్ధలు ఎంటో తెలుసుకుందాం..
వైటమిన్ E : వెంట్రుకలను ఆకర్షనియంగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేసే సహజసిద్దమైన ఆయిల్స్ శబం ను విడుదల చేసేందుకు వైటమిన్ E ఎంతగానో ఉపయోగపడుతుంది.. ఇది వెంట్రుకలు పొడిగా మారకుండా చూస్తుంది.. కారెట్స్, కోడిగ్రుడ్లు, పాలు,పాలకూర వంటి పదార్ధాలను ఎక్కువ తీసుకోవడం వలన వైటమిన్ ఆ లభించి తద్వార శిరోజాలకు పోషణ కలుగుతుంది..
Advertisement
బయోటిన్: జుట్టు పెరుగుదలకు ఈ వైటమిన్ ఎంతగానో అవసరం. ఇది కోడిగ్రుడ్లు, పినట్ ,బటర్ ,అరటి పండ్లు,బాదం పప్పుల్లో సంవృద్ధిగా దొరుకుతుంది..
వైటమిన్ B12: వెంట్రుకలు ఒత్తుగా , దృడంగా పెరగాలన్న,కాంతివంతంగా మారాలన్నా వైటమిన్ B12 ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.. అది ఎక్కువగా కోడిగ్రుడ్లు,పాలు,చీజ్ వంటి ఆహార పదార్ధాలలో లభిస్తుంది..
వైటమిన్ C : వెంట్రుకలు తెల్ల బడటం, పొడిగా మారడం వంటి సమస్యలు ఉంటే వైటమిన్ C ఉన్న ఆహరం తీనాలి..ఇది ఎక్కవగా నిమ్మ. నిమ్మ జాతి పండ్లు, కివి, ఉసిరి,స్ట్రాబెరి, ద్రాక్ష వంటి వాటిలో లబిస్తుంది..
Advertisement
వైటమిన్ A : జుట్టు కుదుల్లు దృడంగా ఉండాలంటే వైటమిన్ A ఉన్న ఆహరం తీసుకోవాలి.. ఇది బాదం పప్పు, చేపలు, వేరుశనగ వంటి వాటిలో ఎక్కువగా లభిస్తుంది.
ఫోలిక్ యాసిడ్ : జుట్టు పెరుగుదలకు ఫోలిక్ యాసిడ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.. ఇది ధాన్యపు గింజల్లో ఎక్కవగా ఉంటుంది..
నియాసిన్ : వెంట్రుకలు వేగంగా పెరగాలన్నా, కాంతి చేకురాలన్న నియాసిన్ ఉన్న ఆహారం తీసుకోవాలి. ఇది చికెన్ ఫ్రెష్, చినా ఫిస్, పుట్టగొడుగులలో లభిస్తుంది..
ఐరన్ : వెంట్రుకలను దృడగా ఉంచడంలో ఐరన్ ఉపయోగపడుతుంది.. ఇది మాంసం, కోడిగ్రుడ్లు, పాలకూర లో ఎక్కువగా ఉంటుంది..
Advertisement
జింక్ : వెంట్రుకలు ఎక్కువగా ఊడిపోతున్నాయి అంటే జింక్ లోపం అని తెలుసుకోవాలి.. ఈ క్రమంలో అలాంటి వారు అలిస్టర్స్, నట్స్, కోడిగ్రుడ్లు, చిలకడదుంపలు ఎక్కువగా తీసుకోవాలి..
Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.
ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.
Advertisement
జగన్ అంటే అభిమానం.. ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.
సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.
Advertisement
కార్తీకదీపం డాక్టర్ బాబు.. బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.
Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.
ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.
ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.
Advertisement
సీతాఫలం.. అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.