Connect with us

Featured

కట్టుకున్న భర్తలను మోసం చేసిన టాప్ హీరోయిన్స్

Published

on

సినీ ప్రపంచంలో హిరోహరోయిన్లు మధ్య ఎఫైర్లు, ప్రేమలో పడడం…. ఆరు నెలలు… ఏడాది గడవక ముందే వీడిపోవడం లాంటి వార్తలు మనం వింటు ఉంటాం….. ఇంకా డైరెక్టర్లులు హిరోయిన్ల వలలో పడి తమ భార్యలను నిర్లక్ష్యం చేయడం, హీరోలు కూడ బార్యలకు విడాకులు ఇచ్చి హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న వార్తలు కూడా మీరు వినేవుంటారు. కాని ఈ కోవలో హిరోయిన్స్ కూడా ఉన్నారు. అంటే కొంతమంది హిరోయిన్లు తము ప్రేమించిన వారిని పెళ్ళి చేసుకోవడానికి తమ భర్తలను హింసించినవారున్నారు. ఇలాంటివి సినీ పరిశ్రమ మొదలైన నాటి నుంచి జరుగుతున్న ఎప్పుడు బయటపడలేదు…….. అయితే ఈ కోవాలో ఏ హిరోయిన్స్ ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం…..

ఇలాంటి వాటిల్లో ముందుగా మనం చెప్పుకోవాల్సిన పేరు కావ్య మాదవన్ 75 సినిమాలలో హిరోయిన్ గా నటించింది. కాని నిజ జీవితంలో మాత్రం ఫేడ్ అవుట్ అయింది. కావ్య మాదవన్ పేరుకు తగ్గట్లు అందంగా ఉంటుంది. కాని అందం ఒక్కటే ఉంటే సరిపోదు అందుకు తగ్గ మనసు ఉండాలి……. చిన్నప్పటి నుంచి సినిమాలో నటించడం వల్లనో…. పరిశ్రమ దగ్గరి నుంచో తెలియదుగానీ….. సినిమా రాజకీయలను బాగా ఒంటబట్టించుకుంది. అంతేకాదు వాటిని అమలు కూడా చేస్తూ వచ్చింది. హిరో దిలిప్ సరసన ఎక్కువ సినిమాల్లో నటించింది. వీలిద్దరు కలిసి నటించిన వాటిలో రొమాంటిక్ సినిమాలే ఎక్కువ అని చెప్పవచ్చు. ఆ టైంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిడం… కాని అంతకు ముందే దిలిప్ పెళ్ళి కావడంతో….. కావ్య మాదవన్ ప్రేమకు అడ్డు ఏర్పడింది. ఇంట్లో వాళ్ళ బలవంతం మీద కావ్య 2009 లో నిశ్చల్ చంద్ర అనే మళీయాలి ని పెళ్ళి చేసుకుంది… కాని ఆమె మనసు మాత్రం దిలిప్ దగ్గరే ఉండిపోయింది. దీంతో ఎక్కువ రోజుల్లో నిశ్చల్ తో కాపురం చేయలేక పోయింది. ఇక్కడి నుంచి కావ్య తన క్రిమినల్ మైండ్ వాడడం స్టార్ట్ చేసింది… నిశ్చల్ తో తరుచు గోడవ పడుతూ…. నిశ్చల్ నుంచి తనకు విడాకులు కావాలని అడిగేది… దానికి కావ్య భర్త ఒప్పుకోకపోవడంతో…. దిలిప్ ని రంగంలోకి దింపి నిశ్చల్ ని దారుణంగా టార్చర్ పెట్టేది కావ్య అంతేకాదు టార్చర్ కి సంబంధించిన ఆధారాలను, ఆడియో టేప్ లను కూడా నిశ్చల్ తల్లి మీడియా ముందుంచింది. చివరికి 2011 లో విడాకులు తీసుకుంది. ఒక లైన్ క్లియర్ అయింది. 2015 లో దిలిప్ కూడ తన భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు.
విడాకుల అనంతరం దిలిప్, కావ్యలు పెళ్ళి చేసుకున్నారు. కాని నటి భావన కిడ్నాప్ కేసుతో కావ్య, దిలిప్ పాత్ర ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో నిజానిజాలు బయటపడితే…. కావ్యతోపాటు, భర్త కూడా జైలుకు వెళ్ళాల్సిందే…..మొదటి భర్త కి విడాకులు ఇచ్చి, ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్తను సంతోషంగా పెట్టకుండా….. కిడ్నాప్ కేస్ లో ఇరుక్కొని విలనిజానికి మారుపేరులా ఉంది కావ్య వ్యవహరం……. ( )

Advertisement

బాలీవుడ్ నటి రేఖ ఈమే హిరోయిన్ గా చేస్తున్నప్పుడు ఎక్కువ సినిమాలు అమితాబ్ తో కలిసి నటించింది. అప్పట్లో వీరిద్దరి మధ్య వ్యవహరం నడించిందనే గుసగుసులు కూడా వినిపించాయి. అమితాబ్ ను ప్రేమించడం వల్లనే రేఖ తమ భర్తతో సరిగా కాపురం చేసేదికాదని…. భర్తను టార్చర్ చేసేదని మాటలు కూడా వినించాయి. అంతేకాదు. రేఖ టార్చర్ తట్టుకోలేకనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నడనేది కొందరి వాదన… భర్త లేకపోయిన రేఖ మాత్రం కుంకుమ, పూలు పెట్టుకోంటుంది. అంటే అమితాబ్ మీద తమకున్న పిచ్చి ప్రేమ అమితాబ్ భర్తలా భావించేలా
చేస్తుంది.

నటి వినీత విజయ్ కుమార్. ఈమే నటులైన విజయ్ కుమార్ మంజులల గారాల పట్టి. వినీత పై లెక్కకు మించిన ఆరోపనలు కోలివుడ్లో వెలువడ్డాయి. తెలుగులో దేవి సినిమాతో బాగ పాపులర్ అయ్యింది వినీత , తన సోదరి తో అఫ్ఫైర్ పెట్టుకున్నాడు అని తండ్రి ప్రొడక్షన్ మానేజర్ తమ్మున్ని చంపిందని ఆమే పై మొదట కేసు నమొదయ్యింది. ఎలాగోల దాని నుండీ బయటపడ్డ ఆ తర్వాత ఆకాశ్ అనే టివి నటుడితో సంబందం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి మరి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాతా ఆనంద్ రాజ్ అనే సంపన్నుడిని బుట్టలో దింపి మొదటి భర్త ను వదిలించుకుంది. మొదటి భర్త తో ఒక కొడుకు రెండో భర్త తో కుతురు సతానం గా కలిగిన వినీత ఇప్పుడు ఒక కొరియొగ్రాపర్ తో సహజీవనం చేస్తు విడిపోయిన భర్త ల ఆస్తుల కోసం కేసులు పెట్టి వేదిస్తుంది. ఇవి మాత్రమే కాకుండ తన కొడుకును తండ్రి విజయ్ కుమార్ కిడ్నాప్ చేసాడంటు అతడిపై కేసు పెడితే, కుతురిని వినీత కిడ్నాప్ చేసిందంటు రెండో భర్త ఆనంద్ రాజ్ వినీత పై కేసు పెట్టాడు. కొడుకును తండ్రి దగ్గర నుండీ తీసుకోవడానికి ఎయిర్ పోర్ట్ లో మీడియా ముందు వినీత విజయ్ కుమార్ లు కొట్టుకోవడం అందరు చూశారు.

ఇక తర్వాత నటి రాధికా ఈమె కూడా మూడు పెళ్ళిలు చేసుకుంది. ఈమె ఒకప్పటి ప్రముఖ నటుడైనా ఏంఆర్ రాధ కూతురు. ప్రతాఫ్ పోతన్ ఇతను ఒక ఆర్డినరీ యాక్టర్. రాధిక ఇతన్ని ముందు ప్రేమించింది కాబట్టి ఇతను రాధికను ప్రేమించాల్సి వచ్చింది. కట్ చేస్తే ప్రతాఫ్ పెళ్ళి….. ఆ తరువాత ప్రతాఫ్ కి అసలు టార్చర్ స్టార్ట్ అయ్యింది. రాధిక టార్చర్ భరించలేక…. ఆత్మగౌరవం ఉన్న ఏ మగాడు రాధిక తో కాపురం చేయలేడని చేప్పేసాడు. దాంతో ప్రతాప్ విడాకులు తీసుకున్న కూడా ఆయకు రాధిక చుక్కులు చూపించింది. ప్రతాప్ తరువాత ఒక ఫారనర్ ని పెళ్ళి చేసుకుంది. ఆ తరువాత శరత్ కుమార్ ని పెళ్ళి చేసుకుని ఇప్పుడు లైఫ్ లో సెటిల్ అయ్యింది.

Advertisement

ఎంతో అందంగా కనింపించే సీత తెలుగు, తమిళ, కన్నడ,మళీయాలం భాషల్లో నటించింది. చూడడానికి ఒక్కప్పుడు హిరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఈమె తండ్రి కూడా సినిమా నటుడు కావడంతో తెలికగా సినిమాల్లోకి అడుగుపెట్టింది సీత. అప్పట్లో అంటే 1990 లో కోలివుడ్ నటుడు పార్ధివన్ ను ప్రేమ వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు కుమార్తెలు… ఒక దత్త పుత్రుడు ఉన్నారు. సంతోషాంగా సాగుతున్న సమయంలో సీత,పార్థివన్ ల మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో విడాకులు తీసుకున్నారు. సీత ప్రవర్తన నచ్చకనే సీత భర్త తమ నుంచి విడాకులు తీసుకున్నరని కథనాలు కూడా వచ్చాయి. దీంతో కొన్ని రోజులకు సినిమాలకు దూరమైన సీత.. మళ్ళీ 2002 లో ఒక తమిళ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సిరీయల్స్ లో కూడా నటించింది. ఈ సమయంలో కో-అర్టిస్ట్ సతీష్ ను 2010లో సీత రెండో వివాహం చేసుకుంది.అయితే కొన్నాల్లకే అతనితో మనస్పర్ధలు రావడంతో… విడాకులు తీసుకోక తప్పలేదు. ఇలా రెండు వివాహాలు విచ్ఛిన్నం కావడంతో… తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్ళిన సీతకు…. నటిగా అవకాశాలు తగ్గిపోవటంతో… పోట్టకూటి కోసం సీత అడ్డదారులు తోక్కనట్లు వార్తలు వెలువడ్డాయి. చెన్నైలో ఆమె కొన్ని వ్యభిచారాలు గృహాలను నిర్వహిస్తునట్లు….. సీత ఇంటికి 24 గంటలు పరాయి పురుషులు వస్తూపోతున్నట్లు చూట్టు ప్రక్కల వారు పోలీసులకు పిర్యాదు చేయడం జరిగింది. దీంట్లో కొందరి పెద్దల హస్తం ఉండడంతో…. కేసును బయటకు రాకుండా చేశారు.

నటి విజయ నిర్మలా ఈ హిరోయిన్ కూడా ఈ కోవాలోకే వస్తారు. ఈమె మందుగా ఒక నేవీ ఆఫీసర్ పెళ్ళి చేసుకుంది. ఈమెకు ఒక బాబు కూడా ఉన్నాడు. అతనే నరేష్ ఒక్కప్పటి టాలీవుడ్ కామీడి హిరో. ఈమె సినిమాల్లో నటిస్తున్న సమయంలో నిర్మలకు తన భర్త కంటే హిరో కృష్ణ మీదనే ఎక్కువ ప్రేమ పెరిగిపోయింది. అప్పటికే పెళ్లై నలుగురు పిల్లలకు తండ్రి కృష్ణ. కృష్ణ మొదటి భార్యను కృష్ణే పక్కకు పెట్టేలా చేసింది నిర్మల. కట్టుకున్న భర్తను నిండ ముంచెసింది. ఎందుకు ఏమిటి అని ఆరా తీసేందుకు నిర్మల భర్త ప్రయత్నించేలోపే చేప్పబెట్టకుండా కృష్ణ ఇంటికి వచ్చేసింది నిర్మలా.

ఇంత సినీయర్ మోస్ట్ హిరోయిన్ల లిస్ట్ లోకి ఒక యంగ్ హిరోయిన్ కూడా చేరిపోయింది ఆవిడ ఏవరోకాదు అమలాపాల్. అమలాపాల్ డైరెక్టర్ విజయ్ కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అది కూడా కేరీర్ ఫీక్ లో ఉన్నప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కొద్ద నెలల తరువాత వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. దాంతో ఇద్దరు చట్టపరంగా విడిపోయారు. వీరిద్దరు వీడిపోవటానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయని చెబుతున్నారు అమలాపాల్ స్నేహితులు………ఏది ఏమైనా చిత్ర పరిశ్రమలో హిరోలే కాదు హిరోయిన్స్ కూడా ఏం తక్కువ కాదు అని విషయాన్ని ఈ హిరోయిన్స్ నిరుపించారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!