Connect with us

General News

15 ఏళ్ళ బాలికను తల్లిని చేసిన 8వ క్లాసు కుర్రాడు..విచారణలో పోలీసులు అడిగితే ఏం చెప్పాడో తెలిస్తే షాక్.?

Published

on

ఆ తల్లి వయస్సు 15 ఏళ్ళు, తండ్రి వయస్సు 13 ఏళ్ళు . ఏంటి షాక్ అయ్యారా ,మొదట ఈ విషయం తెలిసిన తరువాత మేము కూడా షాక్ అయ్యములెండి . ప్రశాన్తతకు మారు పేరు అయిన కేరళ లో జరిగిన ఈ సంఘటన యావత్తు దేశాన్నే విస్మయానికి గురిచేస్తుంది అంటే నమ్మండి. ఎనిమిదో తరగతి చదివే ఓ అబ్బాయి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని అతనితో ఓ పాపకు జన్మనిచ్చిన యువతి కోచి లోని ఒక పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది . పోలీస్ లు వెంటనే ఆ కుర్రాడిని కస్టడి లోకి తీసుకోని విచారణ జరిపితే అసలు విషయం తెలిసి పోలీస్ లు ఖంగుతిన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే..

చిన్న వయస్సులోనే తమ కూతురు తల్లి అయింది అని తెలుసుకొని ఆ అబ్బాయి మీద కంప్లీట్ ఇవ్వడానికి వాళ్ళ పేరెంట్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు .అక్కడే అసలు సీన్ రివర్సయ్యింది.14 ఏళ్ల బాలుడు ఏం జరిగిందో పోలీసులకు మొత్తం చెప్పేశాడు. అసలు ఏం జరిగిందంటే ,ఈ అమ్మాయి ఒక స్కూల్ లో 10 వ తరగతి చదువుతున్నది. అదే స్కూల్ లో 8 వ తరగతి చదువుతున్నాడు ఆ అబ్బాయి. వీరిద్దరూ వున్నా ప్రాంతం నుండి వీళ్ళు చదువుకుంటున్న స్కూల్ ఒక కిలోమీటర్ దూరంలో వుంటుంది . అయితే వీరిద్దరూ రోజు స్కూల్ కి నడుచుకుంటూ కలిసి వెళ్ళేవారు . ఇంటి దగ్గరనుండి స్కూల్ ధూరం కావటం వలన ఒక రోజు ఇద్దరు నడుచుకుంటూ స్కూల్ కి వెళ్లేసరికి ఆలస్యం అవ్వటం తో టీచర్ వీళ్ళీద్దరిని బయటకు పంపేసారు.

Advertisement

సో ఇద్దరు తిరిగి ఇంటికివెళ్ళి పోదామని నిర్ణయుంచుకున్నారు .అలా అక్కడ నుండి ఇంటికి వెళ్ళే మార్గంలో వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది .ఇంటికి తొందరగా వెళ్తే అమ్మ ,నాన్న తిడతారేమోనని ఇంటికి వెళ్ళకుండా దగ్గరలోనున్న ఒక సినిమా ధియేటర్ కు వెళ్లారు. కానీ వాళ్ళని ధియేటర్ లోనికి రానివ్వలేదు అక్కడ యాజమాన్యం. ఎందుకంటే అక్కడ బ్-గ్రదె సినిమాలు వేసారు. కానీ ఈ విషయం ఆ పిల్లలకు తెలియదు . ధియేటర్ ఏదో జరుగుతుంది అన్న అనుమానంతో వాల్లిదరు దొంగతనంగా లోనికి వెళ్లారు. వాళ్ళు అనుకున్నట్టు లోపల ఏమి జరగలేదు .లోపల సినిమా వేసారు . ఎలాగో లోనికి వచ్చేసామని సినిమా చూడటం మొదలుపెట్టారు. అలా చూస్తుండగా అసలు అమీ జరుగుతుందో అర్ధంకాక అలాగే చూస్తుండిపోయారు. సినిమా అయిపోయిన తరువాత ఇద్దరు ఏమి మాట్లాడుకోకుండా ఎవరికి వారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు.

మరసటి రోజు స్కూల్ కి వెళ్తూనప్పుడు సినిమా గురించి మాట్లాడుకున్నారు . అమ్మాయి లో అనుకోని మార్పులు జరుగుతున్నాయి . ఒక తిన్నగా నడవలేకపోతుంది అమ్మాయి. తను ఎందుకు అలా అవుతుందో అబ్బాయి కి అర్ధంకాలేదు,ఏమైన్ది అని అబ్బాయి అడిగితే,ఏమో తెలియట్లేదు నాకు తెలిసిన ఒక డాక్టర్ వున్నాడు నన్ను అక్కడకి తీసుకోని వెళ్ళు అని అబ్బాయి ని ఎవ్వరు లేని ప్లేస్ కి తీసుకోని వెళ్ళింది. అక్కడ ఎటువంటి క్లినిక్ లేకపోవటం అబ్బాయి షాక్ అయి అడుగుతుండగానే ఆ అమ్మాయి ,అతన్ని గట్టిగా పట్టుకోని హాగ్ చేసుకొని ఏవేవో చేయడం మొదలుపెట్టింది.

అబ్బాయి కి మొదట భయం వేసిన అమ్మాయి ధైర్యం చెప్పి ఒప్పించి మిగతా పని పుర్తిచేసేసింది . అలా వీళ్ళు రోజు స్కూల్ కి వెళ్తున్నామని చెప్పి ఇటువంటి పనులు చేసేవారు.అల కొన్ని రోజులకి ఆ అమ్మాయి కి కడుపు వచ్చింది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమంటారో అన్న భయం తో ఆ అబ్బాయి తో మనమిద్దరం ఎక్కడికి అయిన దూరంగా వెళ్లి పెళ్లి చేసుకుందాం అని చెప్పింది , దానికి ఆ అబ్బాయి ఒప్పుకోలేదు. కొన్ని రోజుల తరువాత ఆ అమ్మాయి కి పాప పుట్టడం తో ఇంట్లోవాళ్ళు ఏమి జరిగిందో తెలుసుకొని ఆ అబ్బాయి మీద కేసు పెట్టారు.


జరిగిందంతా విన్న పోలీసులు ఆ అబ్బాయి యువతిపై అత్యాచారానికి పాల్పడలేదని, ఆ యువతే తనతో సంబంధం పెట్టుకుందని తేల్చేశారు. పోలీసులు యువతిపై కేసు పెట్టి, కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో బాలుడి తప్పేమీలేదని పోలీసులు తేల్చేయడంతో సదరు యువతి తలపట్టుకుంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Kumari Aunty: కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?

Published

on

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు హైదరాబాద్లో రోడ్డు పక్కన ఫుడ్ పాత్ పై ఈమె ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ కాలం గడిపేది అయితే ఈమె వద్దకు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెళ్లి తనని ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. దీంతో సెలబ్రిటీలు కూడా ఆమె ఫుడ్ స్టాల్ వద్దకు రావడం మొదలుపెట్టారు. ఇలా కుమారి ఆంటీ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.

కుమారి ఆంటీ బిజినెస్ రోజు రోజుకు పెరుగుతూ పోయింది. ఈమె వద్ద తక్కువ ధరకే ఎంతో రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను కడుపునిండా తినవచ్చు అనే విధంగా రివ్యూలు కూడా ఇవ్వడంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా కుమారి ఆంటీ వద్ద ఫుడ్డు తినడం కోసం వచ్చేవారు అంటే తనకు ఎంత పాపులారిటీ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే ఇటీవల కాలంలో ఈమె ఏకంగా బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలలో కనిపించి ఈమె సెలబ్రిటీ హోదాని కూడా అందుకున్నారు. ఈ విధంగా కుమారి ఆంటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో పాపులర్ సెలబ్రిటీగా కొనసాగుతున్నారు. ఇలా రోజుకు ఇంతమంది కస్టమర్లు ఈమె ఫుడ్ స్టాల్ వద్ద ఫుడ్ తింటూ ఉండడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే ఈమెకు నెలకు ఎంత మొత్తంలో ఆదాయం ఉంటుంది అన్న సందేహాలు కూడా అందరిలోనూ కలుగుతున్నాయి.

Advertisement

లక్షల్లో ఆదాయం…

ఈ క్రమంలోనే కుమారి ఆంటీ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన నెల సంపాదన గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను ప్రతిరోజు చేసే ఆహార పదార్థాలు అలాగే అక్కడ పనిచేసే వారికి ఇచ్చే ఖర్చులన్నీ పోను నెలకు లక్షన్నర వరకు మిగులుతుంది అంటూ ఈ సందర్భంగా కుమారి ఆంటీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన నేటిజన్స్ ఉద్యోగం కంటే ఈ వ్యాపారమే బాగుందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Breaking News

Breaking News : డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.

Published

on

డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు. ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించే నిబంధనపై స్టే విధించిన హైకోర్టు. బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం. తదుపరి విచారణ 8వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.

Advertisement
Continue Reading

Featured

Ayodhya: అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నారా.. విమాన టికెట్ ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే?

Published

on

Ayodhya: అయోధ్య.. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ పేరు మారుమోగిపోతోంది. గత కొద్దిరోజులుగా అయోధ్య పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.. అందుకు కారణం కూడా లేకపోలేదు. జనవరి 22, 2024న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. దాంతో అయోధ్యకు సంబంధించిన వార్తలు విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు తీర్థయాత్రకు సిద్ధమవుతున్నారు.

అయోధ్యకు భక్తులు పోటెత్తడంతో, వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి విమాన, రైలు ప్రయాణ ఎంపికలు కూడా నిర్వహించబడ్డాయి. ఇది ఇలా ఉంటే అయోధ్యకు విమానం ద్వారా వెళ్లాలి అనుకున్న వారికి ఒక చేదు వార్త ఎదురైంది. ఎందుకంటే ఈ అయోధ్యకు వెళ్లడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుండడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో విమాన ఛార్జీలు గణనీయంగా పెరిగాయి. జనవరి 19న ముంబై నుండి అయోధ్యకు వెళ్లే విమాన టిక్కెట్‌లను తనిఖీ చేయడం, ఇండిగో విమానం ప్రయాణానికి రూ. 20,700 కోట్ చేయడంతో అస్థిరమైన ధరలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా, జనవరి 20కి సంబంధించిన ఛార్జీలు దాదాపు రూ.20,000గా ఉంటాయి.

బెంగుళూరు నుండి కూడా, విమాన ఛార్జీకి మినహాయింపు లేదు. ధరలు సుమారు రూ. 8,500కి చేరుకుంటాయి. ఆశ్చర్యకరంగా, ఇప్పుడు అయోధ్యకు విమాన ఛార్జీలు అనేక అంతర్జాతీయ మార్గాలను మించిపోయాయి. ఇది తీర్థయాత్ర ఖర్చులకు ఊహించని కోణాన్ని జోడిస్తుంది. అంతర్జాతీయ విమానాలతో పోల్చి చూస్తే ఈ ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. జనవరి 19న ముంబై నుంచి సింగపూర్‌కు వెళ్లే డైరెక్ట్ ఫ్లైట్ ధరను పరిశీలిస్తే ఎయిర్ ఇండియా రూ. 10,987 కోట్ చేస్తున్నట్టు చూపుతుండగా, అదే తేదీన నేరుగా బ్యాంకాక్ వెళ్లేందుకు రూ.13,800. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు వచ్చిన పర్యాటకుల ప్రవాహం విమాన ఛార్జీలపై కాదనలేని విధంగా ప్రభావం చూపింది.

చార్జీల పెంపు…

Advertisement

ఈ విధంగా విమానంలో అయోధ్యకు చేరుకోవాలి అనుకున్న వారికి చార్జీల పెంపు ఊహించని షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా ధరలు పెంచేయడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా భక్తులకు ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా మొదలవుతున్నాయి. లక్షలాది మంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు, పెరుగుతున్న విమాన ఛార్జీలు ఊహించని అడ్డంకిగా నిలుస్తాయి, ఆర్థికపరమైన చిక్కులకు వ్యతిరేకంగా వ్యక్తులు తమ తీర్థయాత్ర ప్రాముఖ్యతను అంచనా వేయడానికి ప్రేరేపిస్తాయి. మరి ఈ విషయాలపై అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!