వైజాగ్ సముద్రంలో మునిగిపోతుందన్న వార్త గత రెండు రోజుల నుంచి వినపడుతోంది. రానున్న 80 సంవత్సరాల్లో వైజాగ్ మూడు అడుగుల నీటిలో ఉంటుందని.. ఆ
యాంకర్ గా.. నటిగా.. నిర్మాతగా తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు మంచు లక్ష్మీ. ఎటువంటి సందర్భంలో అయినా ఆమె తను అనుకున్నది చెప్పేస్తోంది.
హిమాచల్ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడటంతో శిథిలాల కింద 50-60 మందికి పైగా చిక్కుకుపోయారు.కిన్నౌర్ జిల్లాలోని రెకాండ్ పియో- సిమ్లా రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియలలో చిక్కుకున్న వారిని రక్షించడం కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఐటీబీపీ...
ఎక్కువ శాతం జనాలు బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడానికే ఇష్టపడుతుంటారు. సీనియర్ సిటిజన్లు అయితే ఇంకాస్త ఎక్కువగా ఫిక్స్డ్ డిపాజిట్లను ఎంచుకొని
చెల్లి పెళ్లికి వెళ్లాల్సిన భార్యను వెళ్లనీయకుండా అడ్డుకుకున్నాడు ఓ భర్త. అక్కడకు వెళ్లకుండా శాడిస్టుల వివిధ చర్యలకు దిగాడు. ఈ ఘటన పూణే లో
మద్యం తాగి వచ్చి భార్యను చిత్రహింసలకు గురిచేసిన భర్త మర్మాంగాలను కోసేసింది ఓ వివాహిత. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు గ్రామంలో చోటు
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఆరుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే అంగరక్షకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టయిన వారిలో గతంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను...
కరోనా ప్రభావంతో ఇనాళ్ళు మూతపడిన విద్యా సంస్థలను తెరుచుకొవచ్చని వైద్య, ఆరోగ్య శాఖ పచ్చజెండా ఊపింది. ప్రత్యక్ష బోధన నిర్వహించుకొవచ్చని సూచిచింది. థర్డ్ వేవ్ భయదోంళనలు వద్దని ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేసింది....
సినిమా షూటింగ్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం ఫిలింనగర్లో ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో జనరేటర్ వాహనంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఈ క్రమంలోనే వాహానంలోని డిజిల్ లీక్కావడంతో రోడ్డు పక్కన ఉన్న...
తెలంగాణ ప్రభుత్వం పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ కలెక్టర్గా ఉన్న శ్వేత మహంతి స్థానంలో ఎల్. శర్మన్ను ప్రభుత్వం...