సాధారణంగా ప్రతి ఒక్కరు ఎంతో అందంగా కనపడాలని భావిస్తారు.ఈక్రమంలోనే మార్కెట్లో దొరికే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను కొనుగోలు చేసి తమ అందాన్ని రెట్టింపు చేసుకోవాలని భావిస్తారు.అయితే మార్కెట్లో దొరికే ప్రోడక్ట్ వివిధ రకాల రసాయనాలతో
ప్రస్తుతం భారత దేశం రెండవ దశ కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ క్రమంలోనే దేశ ప్రజలందరూ సరైన జాగ్రత్తలు పాటిస్తూ మెలగటంతో మూడవ దశను అరికట్టవచ్చని ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యుడు వీకే...
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్యల్లో దంత సమస్యలు కూడా ప్రధానమైనవి గానే చెప్పుకోవచ్చు.సాధారణంగా ప్రతి రోజూ మనం తీసుకొనే
మారుతున్న జీవన గమనంలో పని ఒత్తిడి కారణంగా మనం తీసుకునే ఆహారం సరిపోదు తద్వారా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి అనేక వ్యాధులకు కారణం కావచ్చు
నిజానికి మనం చేసే ప్రతి పనికి ఒక పద్ధతి ఉంటుంది. ఎంత చిన్న పని అయినా పద్ధతి పద్ధతి ప్రకారం చేస్తేనే దాని నుంచి మనం సంపూర్ణ ప్రతిఫలం పొందవచ్చు.
సాధారణంగా చాలా మంది ఉదయం అల్పాహారం తినడం పూర్తిగా మానేస్తుంటారు. మరికొందరు ఇతర పండ్లు, పాలను తీసుకుంటారు.అదేవిధంగా మరికొందరు అల్పాహారంగా
సాధారణంగా మధుమేహంతో బాధపడే వారు వారి ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.ఈ క్రమంలోనే మధుమేహంతో బాధపడే వారు కొన్ని రకాల కాయగూరలను
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే విషయాన్ని మనం పలు సార్లు విని చూసి ఉంటాము.అయితే ఈ విషయాన్ని చూసి చూడనట్టు, విని విననట్టు వ్యవహరిస్తాము. ఫలితంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కాక్టస్ కుటుంబానికి చెందిన డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. డ్రాగన్ ఫ్రూట్ ప్రస్తుతం మార్కెట్లలో ఎరుపు, పసుపు, గులాబీ వంటి ఆకర్షణీయ రంగుల్లో లభ్యమవుతున్నాయి.
మీరు మద్యం ప్రియుల.అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి.మీరు మద్యం ఎంత ఎక్కువగా తీసుకుంటే మీపై దుష్ప్రభావాల తీవ్రత అంతగా పెరుగుతుంది