దేశ ప్రజలకు మోడీ సర్కార్ శుభవార్తను తెలిపారు.గత కొద్ది రోజుల నుంచి దేశ ప్రజలు పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్య ప్రజల నుంచి ప్రతి
రైతులకు ప్రభుత్వం ఇప్పటికే పలు రకాల పథకాలను ప్రవేశపెడుతూ.. వారికి భరోసాగా నిలుస్తోంది. పీఎం కిసాన్ తో పంటలకు పెట్టుబడి కింద సంవత్సరానికి రూ. 6వేలు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఈ ఆర్థిక సాయం...
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 కోట్ల రేషన్ కార్డులను రద్దు చేసింది. కేంద్రం భారీ సంఖ్యలో రేషన్ కార్డులను రద్దు చేయడానికి...
మనలో చాలామందికి బిజినెస్ చేయాలనే ఆలోచన ఉన్నా రోజురోజుకు పెరిగిపోతున్న ఖర్చుల వల్ల బిజినెస్ విషయంలో వెనుకడుగు వేస్తున్నారు. అయితే కొన్ని బిజినెస్ ల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది....
కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో ఇప్పటికే అందుబాటులో ఉన్న స్కీమ్ లతో పాటు కొత్త స్కీమ్ లను అమలు చేస్తూ రైతులను ప్రోత్సహిస్తోంది. పాడి రైతులకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్రీయ కామధేను ఆయోగ్...
గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా అమ్మాయిల కనీస వివాహ వయస్సు పెంపు గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నిన్న మాట్లాడుతూ అమ్మాయిల కనీస వివాహ వయస్సు పెంపు గురించి త్వరలో నిర్ణయం...