జగన్ ప్రభుత్వం రైతులకు నీళ్లు అందించడంలో విఫలమైందన్నారు మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వలన డెల్టా ప్రాంతం తీవ్రంగా నష్టపోతుందన్నారు. గత టిడిపి హయాంలో జూలై రెండో వారంలోనే రైతాంగానికి...
మహిళ సాధికారతతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు ప్రధాని మోదీ. ‘ఆత్మనిర్భర్ నారీ శక్తి సే సంవాద్’ కార్యక్రమంలో భాగంగా పలు స్వయం సహకార సంఘాలకు(ఎస్హెచ్జీ) చెందిన మహిళలతో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించారు. మహిళలు తలుచుకుంటే ఎలాంటి...
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. హైదరాబాద్ బెగంపేట్ విమానాశ్రాయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సున్నిపెంట చేరుకున్నారు. అక్కడ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్,ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, కలెక్టర్, అధికారులు...
హిమాచల్ప్రదేశ్లో కొండచరియలు విరిగిపడటంతో శిథిలాల కింద 50-60 మందికి పైగా చిక్కుకుపోయారు.కిన్నౌర్ జిల్లాలోని రెకాండ్ పియో- సిమ్లా రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియలలో చిక్కుకున్న వారిని రక్షించడం కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఐటీబీపీ...
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఆరుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే అంగరక్షకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టయిన వారిలో గతంలో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను...
కరోనా ప్రభావంతో ఇనాళ్ళు మూతపడిన విద్యా సంస్థలను తెరుచుకొవచ్చని వైద్య, ఆరోగ్య శాఖ పచ్చజెండా ఊపింది. ప్రత్యక్ష బోధన నిర్వహించుకొవచ్చని సూచిచింది. థర్డ్ వేవ్ భయదోంళనలు వద్దని ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేసింది....
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో తాజాగా పిల్లలలో పెరుగుతున్న కేసులు కొంత ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా థర్డ్ వేవ్ భయాందోళనలు మెుదలయ్యాయి. ఐదు రోజుల వ్యవధిలో ఏకంగా...
సినిమా షూటింగ్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం ఫిలింనగర్లో ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో జనరేటర్ వాహనంలో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఈ క్రమంలోనే వాహానంలోని డిజిల్ లీక్కావడంతో రోడ్డు పక్కన ఉన్న...
తెలంగాణ ప్రభుత్వం పలు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ కలెక్టర్గా ఉన్న శ్వేత మహంతి స్థానంలో ఎల్. శర్మన్ను ప్రభుత్వం...
ఫిలిప్పీన్స్ దేశంలో భారీ భూ ప్రకంపనలు సంభవించాయి. ఆగ్నేయ తీరంలోని పొందగిటాన్లో భూమి కపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.1 గా నమోదైంది. ఈ భూకంపం 65.6 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉన్నట్లు యూఎస్...