బంజారాహిల్స్ రోడ్ న 12 కారు భీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి ద్విచక్ర వాహనాల పైకి దూసుపోయిన కారు. ఈ ప్రమాదంలో పలువురు వాహనదారులు గాయపడ్డారు. కాగా మాసబ్ ట్యాంక్ నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్...
దళిత బంధు ఒక పథకం కాదు మహోద్యమం అన్నారు సీఎం కేసీఆర్. ఇవాళ కరీంనగర్ లో పర్యటించిన ఆయన.. హుజూరాబాద్ లో ఏర్పాటు చేసిన దళిత బంధు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. దళిత బంధు కొత్త...
పెగసస్ వ్యవహారంలో కేంద్రం సుప్రీంకోర్టుకు రెండు పేజీలు అఫిడవిట్ ను సమర్పించింది. పెగాసస్ కి సంబంధించి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. దేశంలో ఎవరి పై పెగాసస్ సాఫ్ట్వేర్ వాడ లేదని కేంద్రం స్పష్టం...
ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో.. ప్రజలు దేశాన్ని వదిలి తరలిపోతున్నారు. దీంతో కాబుల్ ఎయిర్పోర్టులో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆఫ్ఘన్ నుండి తరలిపోతున్న ప్రయాణికులపై యూఎస్ భద్రతా బలగాలు...
గుంటూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకు గురైన విషయం తెలిసిందే.. ప్రేమోన్మాది చేతిలో అత్యంత కిరాతకంగా హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరామర్శించేందుకు గుంటూరు వచ్చారు. ఈ...
మలేసియా ప్రధాని ముహిద్దీన్ యాసిన్ రాజీనామా చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో అంతర్గత పోరుతో మెజారిటీని నిరూపించుకునే పక్షంలో.. ఆయన బలనిరూపణ లో విఫలమయ్యారు.దీంతో యాసీన్ రాజీనామా అనివార్యమైంది. కేబినెట్ రాజీనామాను అక్కడి రాజు అల్ సుల్తాన్...
మేఘాలయ రాష్ట్రం ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా వ్యక్తిగత నివాసంపై ఆదివారం ఆందోళనకారులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. నేషనల్ లిబరేషన్ కౌన్సిల్(హెచ్ఎన్ఎల్సీ) మాజీ నేత చెరిష్స్టార్ఫీల్డ్ థాంగ్కీని ఎన్కౌంటర్తో ఆ రాష్ట్రాలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు...
గుంటూరు బి. టెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. రమ్య హత్యా ఘటన అత్యంత దురదృష్టకరమని,సోషల్ మీడియా పరిచయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు....
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 48 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం...
నేడు హుజూరాబాద్ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. . హుజూరాబాద్ మండలంలోని శాలపల్లిలో బహిరంగా సభలో పాల్గోననున్నారు. ఇందుకోసం సభా ప్రాంగణం ముస్తాబైంది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ముఖ్యమంత్రి శాలపల్లికి...