లారీని బస్సు ఢీకొనడంతో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. వెదురుగట్టలో వివాహా నిమిత్తం బాలానగర్ చెందిన సుమారు 50 మంది కూకట్పల్లిడిపో బస్సులో తరలివచ్చారు. కార్యక్రమం అనంతరం...
పసిడి పరుగులు పెడుతోంది. బంగారం ధరలు రోజుకు.. రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్థిరమైన ధరలు లేకపోవడం.. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు,...
ఏపీలోని అన్ని పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలన్ని నేడు తెరుచుకోనున్నాయి. కరోనా సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోనున్నారు. విద్యార్థులు, ఉపాద్యాయులు వైరస్ బారిన పడకుండా ఉండేలా...
పాపులర్ మ్యూజికల్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ సీజన్ 12 విజేతగా పవన్దీప్ రాజన్ నిలిచారు. నాలుగు నెలల పాటు ఎంత ఉత్కంఠగా సాగిన షో.. తుది అంకానికి అరుగురు కంటెస్ట్స్ చేరుకున్నారు. ఇక మన...
హుజురాబాద్ ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. కొండా సురేఖ పేరును కాంగ్రెస్ అధిష్టానం దాదాపుగా ఖరారు చేసినట్లు.. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. శనివారం పీసీసీ...
తాలిబన్లకు ఆఫ్ఘన్ ప్రభుత్వం లొంగిపోయింది. తాలిబాన్లు దురాక్రమణను కొనసాగించి కాబూల్ ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలు సైతం ఎలాంటి చర్యలకు ఉపక్రమించ లేదు. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తన పదవికి...
ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. దీంతో అనుపమకి మలయాళ సినిమా జేమ్స్ & అలైస్ లో అవకాశం...
హుజురాబాద్ ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమన్నారు మంత్రి హరీష్ రావ్. కుక్కర్లో కుట్టు మిషను గడియారాలు పంచినా గెలిచేది మాత్రం టీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. హుజురాబాద్ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని హరీష్...
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు దమనకాండను పంటి బిగువున నిలిపి, తెల్లదొరల అకృత్యాల పురిటి నొప్పులతో, రక్తాశ్రువులు చిందిస్తూ.. భారతావని చీకటిని చీల్చుకుంటూ.. 1947 ఆగస్టు15న స్వతంత్ర సమరయోధుల ఆకాంక్షను నెరవేరుస్తూ.. భారతదేశం స్వతంత్ర దేశంగా...
మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ పై దాడిని ఖండించారు బీజేపీ అధ్యక్షుడు సంజయ్. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రవణ్ ను ఆయన పరామర్శించారు. దాడికి పాల్పడిన టిఆర్ఎస్ నేతలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్...