దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంటే మరోవైపు సీజనల్ వ్యాధులకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసుల సంఖ్య తగ్గినా పరిస్థితి పూర్తిస్థాయిలో అదుపులోకి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి పాఠశాలలు, కాలేజీలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ విద్యాసంస్థల పునఃప్రారంభం దిశగా చర్యలు చేపట్టింది. స్కూళ్లు,...
భారత్ తో పాటు ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారి ధాటికి చిగురుటాకులా వణుకుతున్నాయి. శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి ప్రజల్లో భయందోళనను అంతకంతకూ పెంచుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో...
సాధారణంగా ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్ లో నిరుద్యోగుల సంఖ్య ఎక్కువనే సంగతి తెలిసిందే. కరోనా వైరస్, లాక్ డౌన్ దేశంలో నిరుద్యోగుల సంఖ్యను మరింత పెరగడానికి...
కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆదాయం పెంచాలనే ఉద్దేశంతో ఇప్పటికే అందుబాటులో ఉన్న స్కీమ్ లతో పాటు కొత్త స్కీమ్ లను అమలు చేస్తూ రైతులను ప్రోత్సహిస్తోంది. పాడి రైతులకు...
కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ షాక్ ఇచ్చింది. ఉద్యోగులకు, వ్యాపారులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకున్న కేంద్రం రైతులకు మాత్రం ప్రయోజనం చేకూర్చడం లేదు. కరోనా విజృంభణ ,...
దేశంలో గ్యాస్ సిలిండర్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే పెరుగుతున్న వినియోగదారులకు అనుగుణంగానే నిబంధనల్లో సైతం కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు నుంచి...
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన 90 ఉద్యోగాలను భర్తీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఉత్తరాంధ్రలోని రెండు జిల్లాల్లో, కృష్ణా...
మనలో చాలామందిని నిద్రపోయిన సమయంలో వచ్చే పీడకలలు ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. కొందరు ఆ పీడకలలను తలచుకుని భయాందోళనకు గురవుతూ ఉంటారు. నిద్ర లేచిన తరువాత సైతం ఆ...
దర్శకధీరుడు రాజమౌళి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా...
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కరోనా, లాక్ డౌన్ ఇతర రంగాలతో పోల్చి చూస్తే ఆతిధ్య రంగంతో పాటు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం...
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ మెడికల్ షాపులు ఇష్టానుసారం ధరలు పెంచి మందులు విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రైవేట్ మెడికల్ షాపుల ఆగడాలకు...
హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దీపావళి పండుగ ఒకటి. ప్రతి సంవత్సరం అక్టోబర్, నవంబర్ నెలలలో దీపవళి పండుగ వస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరూ నూతన...
ప్రస్తుత కాలంలో డబ్బులను పొదుపు చేయడం ఎంతో అవసరం. ఎవరైతే పొదుపు సూత్రాన్ని పాటిస్తారో వాళ్లు భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే డబ్బు దాచుకోవడానికి...