కరోనా కారణంగా ఒక్క రంగంలోనే కాదు.. ప్రతీ విభాగం నష్టపోయింది. ఆర్థిక రంగం దగ్గర నుంచి పర్యాటక రంగం వరకు అన్నిటింకీ నష్టాలు తప్పలేదు. ఈ కోవలోకే
ఉద్యోగ నోటీఫికేషన్లకు కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ముందుగా కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేడర్లను ఖరారు చేసింది. ఉద్యోగాలను జిల్లా, జోనల్, మల్టీజోనల్ కేడర్లగా విభజించింది. తీవ్ర కసరత్తు అనంతరం ఉద్యోగాల...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,850 కోట్ల మేర పంట రుణమాఫీ మెుత్తాన్ని జమ చేయాలని నిర్ణయించింది. రుణమాఫీ అంశంపై చర్చించేందుకు 42 బ్యాంకుల ప్రతినిధులతో...
పసిడి ధరలు దిగి వస్తున్నాయి. గత రెండు రోజులుగా బంగారం ధరల్లో స్వల్ఫ తగ్గదల ఉండగా.. తాజాగా బంగారం ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ధరలు భారీగా దిగివచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల...
కడప జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి 1గంట సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మైదుకూరు –బద్వేలు జాతీయ రహదారిపై డి. అగ్రహారం వద్ద ఇన్నోవా, మినీ లారీ ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు....
రోజురోజుకు సరి కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూ యూజర్లకు ఎన్నో సౌకర్యాలను కల్పిస్తోంది వాట్సాప్. ఒకప్పుడు కేవలం మెసేజ్ లు పంపుకునే
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వేదికగా చిన్న పిల్లలు చేసే డాన్స్ లు ఎంతో ముద్దు ముద్దుగా ఉంటాయి. వారు పెట్టే క్యూట్ ఎక్స్ప్రెషన్స్, అందరికీ
ప్రస్తుతం మార్కెట్లో వివిధ రకాల స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. వినియోగదారుల ఆసక్తికి అనుగుణంగా ఫోన్లను లాంచ్ చేస్తున్నారు. ఒకరికంట
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చౌటకూర్ మండల కేంద్రం సమీపంలోని జాతీయ రహదారిపై లారీ, కారు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి వివరాలను చూస్తే.. మెదక్ జిల్లా...
దేశంలో కరోనా కేసులు సంఖ్య స్వల్ఫంగా పెరుగుతున్నాయి. తాజాగా 16,40,287 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 44,643 మంది కరోనా సోకినట్లు తేలింది. దేశవ్యాప్తంగా మరో 464 మంది మరణించారు. ఇక రాష్ట్రాలవారిగా చూస్తే...