ఉద్యమకారులను రాళ్లతో కొట్టిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చారంటూ కేసీఆర్పై ధ్వజమెత్తారు భాజపా నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్. హుజూరాబాద్లో గెలుపు కోసం కేసీఆర్ ఇప్పటికే రూ.150 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఎన్ని ప్రలోభాలకు పెట్టిన...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ ఎస్సీ కమిషన్ నోటిసులు జారీ చేసింది. ‘దళిత బంధు’ పథకంలో ‘దళిత’ అనే పదానికి బదులుగా ‘అంబేద్కర్’ అనే పదాన్ని ఉపయోగించాలని మాల సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు బత్తుల రామ్...
మాజీ ఎంపీ,జయభేరి ప్రాపర్టీస్ ఛైర్మన్ మురళీమోహన్ ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తనను మోసం చేశారని ఓ భూయజమాని ఇచ్చిన ఫిర్యాదుతో మురళీమోహన్.. అతని కుటుంబ సభ్యులను ఎపీ సీఐడీ కేసు నమోదు చేసింది. తర్వాత...
హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ త్వరలోనే వెలుబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు 6,7 తేదిల్లో షెడ్యూల్ రావొచ్చునన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎన్నికల కమిషన్ కసరత్తు చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రధాన రాజకీయ పార్టీలు కూడా నోటిఫికేషన్...
భారత్ ఖాతలో మరో పతకం చెరింది. ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించింది. జర్మనీతో జరిగిన పోరులో 5-4 తేడాతో గెలిచి కాంస్య పతకం గెలిచింది. 41 సంవత్సరాల సుధీర్ఘ విరామం...
నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. అపార్ట్మెంటులో అర్ధరాత్రి వరకు రచ్చ రచ్చ చేస్తూ చైతన్య న్యూసెన్స్ చేస్తున్నాడని అపార్ట్ మెంట్ వాసులు ఆరోపించారు. ఈ క్రమంలో నిహారిక భర్త...
చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు. ఆ సంస్థ మాజీ ఉద్యోగిని ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మల్లన్నకు సీఆర్పీసీ 41ఏ సెక్షన్...
కోవిడ్ నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరో సర్వే నిర్వహించాలని భావిస్తోంది. ఈ సర్వే కోసం వైద్య ఆరోగ్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వాక్సినేషన్ తర్వాత యాంటీబాడీలు వృద్ధి చెందాయా ? మూడో వేవ్...
10 రోజులుగా ముఖం చాటేసిన వర్షాలు మళ్ళీ మెుదలు కానున్నాయి. తెలంగాణలో పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ దిశగా రాష్ట్రం...
అండమాన్ నికోబార్ ద్వీపంలోని పోర్ట్ బ్లెయిర్కు ఆగ్నేయంగా 310 కిమీ (190 మైళ్ళు) దూరంలో భూకంపం సంభవించినట్లు యూరోపియన్-మధ్యధరా భూకంప కేంద్రం (EMSC) మంగళవారం తెలిపింది. దీని తీవ్రత రెక్టర్ స్కేల్పై 5.6గా నమోదు అయింది.భూకంప...