కరోనా నుంచి కోలుకున్న తర్వాత వివిధ రకాల ఫంగస్లు వెంటాడుతున్నాయి. ఇప్పటి వరకు బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్ కేసులు వెలుగు చూశాయి. మధ్యప్రదేశ్లో ఇటీవల గ్రీన్ ఫంగస్ తొలి కేసు సైతం నమోదైన విషయం...
తిరుమల వెంకన్న స్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం కరోనా ఉదృతి తగ్గుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ మరియూ కర్ఫ్యూ నిబంధనలు సడలించడంతో శ్రీవారి దర్శనానికి జనాల తాకిడి పెరుగుతుంది. ఈ...
భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు.. తాజాగా తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా 10 గ్రాముల బంగారంపై రూ.1,120 వరకు తగ్గుముఖం పట్టగా, కిలో వెండి ధరపై రూ.11000 వరకు తగ్గింది. ఇక దేశీయంగా ప్రధాన నగరాల్లో...
కరోనా థర్డ్ వేవ్ పై కీలక హేచరికలు చేసారు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా. దేశంలో కరోనా థర్డ్ వేవ్ రావడం అనివార్యమని అయన అన్నారు. అయితే రాబోయే 6 నుంచి 8 వారాల్లో...
భారత్లో 19,230 మంది గ్రాడ్యుయేట్లను నియమించుకోవడం ద్వారా తమ సిబ్బందిని మరింత బలోపేతం చేసుకోనున్నట్లు ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని పేర్కొన్నారు. క్లయింట్ల నుంచి పెరుగుతున్న గిరాకీ దృష్ట్యా భారత్ వెలుపల 1,941 మందిని తీసుకోనున్నట్లు...
రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది భారతీయ రైల్వే. కరోనా నేపధ్యంలో ఇప్పటికే పలు రైళ్ళను తాత్కాలికంగా రద్దు చేసిన రైల్వే శాఖ. తాజాగా వాటిని పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. కరోనా ఉదృతి తగ్గుముఖం పడుతున్న నేపధ్యంలో ఇప్పటికే...
ప్రస్తుతం కరోనా తరువాత వస్తున్న బ్లాక్ ఫంగస్ ప్రజలను ఎక్కువగా భయపెడుతుంది. కరోనా సోకిన సమయంలో చికిత్సలో భాగంగా పలు స్టిరాయిడ్లు వాడుతున్నారు. అయతే వారు వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత దవడల నొప్పి, పళ్ల...
కొవిడ్ పరిస్థితులను సమీక్షించుకుంటూ భక్తులకు జారీ చేసే దర్శన టికెట్ల కోటాను పెంచుతామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు 5వేల మందికి ఆన్లైన్ ద్వారా టికెట్లను మంజూరు చేశామని, పరిస్థితులకు అనుగుణంగా...
మన దేశంలో సెకండ్ వేవ్ లో ఒక్కసారిగా విరుచుకుపడిన కరోనా డెల్టా వేరియంట్ ఇప్పుడు బ్రిటన్లో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ మహమ్మారి ధాటికి బ్రిటన్ లో 11 రోజులకు ఒకసారి పాజిటివ్ కేసుల...
ప్రభుత్వమే వ్యాక్సిన్ బాధ్యతను నిర్వర్తించాలన్న ఫార్ములాతో ముందుకెళుతున్న ఏపీ ప్రభుత్వం..ఏ రాష్ట్రమూ వేయని విధంగా ఏప్రిల్లో ఒకేరోజున 6.28 లక్షల మందికి టీకా వేసి తన సామర్థ్యాన్ని చాటి చెప్పింది. ఇపుడు ఆదివారం నాడు ఒకే...