రెండు తెలుగు రాష్ట్రాలైన అంద్రప్రదేశ్, తెలంగాణలో రతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ క్రమంలో ఆకాశమంతా మేఘావృతమై ఉండటంతో పాటూ.. పలు చోట్ల వర్షాలు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. విశాఖ ఏజెన్సీ, దక్షిణ రాయలసీమ జిల్లాల్లో...
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వివిధ వేరియంట్లలో దాడి చేస్తూ తీవ్ర అల్లకల్లోలం సృష్టించింది. ఈ క్రమంలోనే భారతదేశంలో ప్రస్తుతం రెండవ దశలో వ్యాపిస్తున్నటువంటి ఈ వేరియంట్ ప్రపంచంలోని 60 దేశాలకు పాకిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ...
కుక్క పిల్లను కొనలేదన్న కారణంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు ఒక యువకుడు. ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నంలో జరిగింది ఈ ఈ విషాద ఘటన. వివరాల్లోకి వెళితే.. విశాఖకి చెందిన షణ్ముక వంశీ (16) ఇటీవల ఆన్లైన్...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తాజగా కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈ నేపధ్యంలో జిల్లాలోని చందుర్తి, రుద్రంగి, ఎల్లారెడ్డి పేట, ఇల్లంతుకుంట తదితర మండలాలకు సంబందించిన పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు...
కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలం లోని పెద్ద అవుట పల్లి బ్రదర్ జోసఫ్ తంబి పుణ్యక్షేత్రంలో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఈ నేపధ్యంలో ఉంగటూరు మండలం పొట్టిపాడు గ్రామ నివాశితులైన దోమ రఘుబాబు, రాణి...
జబర్దస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆది తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచాడంటూ సోమవారం తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో హైపర్...
కరోనా ను కట్టడిచేసేందుకు కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ది చేసిన సంగతి తెలిసిదే. అయితే డబ్ల్యూహెచ్ఓ అనుమతి లేకపోవడంతో పలు దేశాలు కొవాగ్జిన్పై ఆంక్షలు విధించాయి. ఇక తాజాగా కోవాగ్జిన్ తీసుకున్న...
ప్రపంచవ్యాప్తంగా గత రెండు సంవత్సరాల నుంచి ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోగా, మరికొందరు వైరస్ నుంచి బయటపడ్డారు. ఈ వైరస్ నుంచి బయటపడినప్పటికీ కొందరిలో, వివిధ రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. కరోనా...
లాక్డౌన్తో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే ఈ విషయం మరోసారి బయటపడింది. బెంగళూరు లోని జిల్లా ఇంచార్జి మంత్రి జగదీశ్ శెట్టర్ కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ కార్మికుడు మంత్రి కారు వద్దకు...
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రస్థాయిలో వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కరోనా బారిన పడకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని తెలియడంతో ప్రతి ఒక్కరు రోగ నిరోధకశక్తిని పెంచుకునే పనిలో నిమగ్నమయ్యారు....