వేసవికాలం వచ్చిందంటే చాలు అందరూ ఎంతో ఇష్టంగా తినే పండ్లలో మామిడి పండ్లు ఒకటి. మామిడి పండును పండ్లలో రారాజుగా భావిస్తారు. ఎన్నో పోషక విలువలతో కూడిన ఈ పండ్లను తినడానికి ప్రజలు ఎంతో ఇష్టపడతారు....
దేశంమంతటా కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ప్రభావం చూపింది. దీనినుంచి ఇంకా కోలుకోకముందే థర్డ్ వేవ్ అంటూ వార్తలు వస్తున్న ఈ నేపద్యంలో మరో ప్రమాదకరమైన వైరస్ ను గుర్తించారు నిపుణులు. భారత్ లో కరోనా...
కరోనా కట్టడికోసం కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు పంపిణీ కొనసాగుతుందని ఆనందయ్య తెలిపారు. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే మందు అందిస్తున్నామని అందువల్ల ఇతర ప్రాంతాల వారు ఎవ్వరూ కృష్ణపట్నం రావొద్దని ఆయన సూచించారు. అయితే...
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో జంతువులు పేర్లను కానీ వాటి ఆకారం కానీ మనకు తెలియడం లేదు. ఈ విధంగా ఇప్పటికే ఎన్నో జీవులు అంతరించి పోయాయి....
అక్రమం మాదకద్రవ్యాల రవాణా నానాటికీ పెరిపోతుంది. ఎన్ని సార్లు అధికారులు పట్టుకున్నా ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో భారీ హెరాయిన్ను పట్టుకున్నారు అధికారులు. ఈ క్రమంలో డీఆర్ఐ అధికారులు 12 కిలోల హెరాయిన్ను...
ప్రస్తుతం డబ్బు సంపాదించాలంటే ఎన్నో మార్గాలున్నాయి. ముఖ్యంగా ఆన్లైన్ ద్వారా డబ్బులను ఎంతో సునాయాసంగా సంపాదిస్తున్నారు. యూట్యూబ్ చానల్స్ ద్వారా, వివిధ ఇంటర్నెట్ మార్గాల ద్వారా డబ్బులను సంపాదిస్తున్నారు.భారతదేశంలో Onlyfans యొక్క ధోరణి ఇంకా లేదుకానీ.....
చికెన్ కబాబ్ గ్రిల్ చేయాలంటే మనం స్టవ్ ఉపయోగిస్తాము లేదా నిప్పుల ద్వారా గ్రిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తాము. కానీ మీరెప్పుడైనా కారు పొగ గొట్టం దగ్గర చికెన్ కబాబ్ గ్రిల్డ్ చేయవచ్చని విన్నారా.. వినడానికి ఎంతో...
పానీ పూరి అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలామందికి రోడ్డు పక్కన ఉండే పానీపూరి తినాలని ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఈ క్రమంలోనే సాయంత్రం సమయంలో ఎంతో ఎంజాయ్ చేస్తూ పానీ పూరి తినడానికి...
ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని మెదక్, నల్గొండ జిల్లాల మీదుగా రెంటచింతల వరకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనిప్రభావంతో రానున్న మూడు రోజుల్లో తెలంగాణలోని ఒకట్రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో...
కరోనాను అడ్డుకోవడానికి నెల్లూరు జిల్లా, కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మందుకు ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో ఈరోజు ననుండి పంపిణీ చేపట్టారు. ముందుగా సర్వేపల్లి నియోజకవర్గానికి...