ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య శ్రీ విషయంలో రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త చెప్పారు. రాష్ట్ర ప్రజలకు వచ్చే నెల 13వ తేదీ నుంచి 2,000 వ్యాధులకు ఆరోగ్య శ్రీ వైద్య సేవలు...
ప్రపంచ దేశాల ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న కరోనా మహమ్మారి గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. బ్రిటన్లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్ కు చెందిన శాస్త్రవేత్తలు జలుబులా కరోనా వైరస్ కూడా...
సాధారణంగా పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. అందువల్లే పిల్లలు నిత్యం జబ్బుల బారిన పడుతూ ఉంటారు. వర్షాకాలం, శీతాకాలంలో పిల్లలను జ్వరం, దగ్గు, జలుబు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. అయితే పిల్లలు...
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ క్రమంగా తగ్గుతున్నా కంటైన్మెంట్ జోన్లలో మాత్రం లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపుతోంది. కంటైన్మెంట్ జోన్లలో లాక్ డౌన్ ను అమలు చేయకపోతే...
మనలో కొంతమంది ఎంత తిన్నా కొంత సమయానికే మళ్లీ ఆకలి వేస్తోందని చెబుతూ ఉంటారు. రోజులో మూడు పూటలా ఆహారం తీసుకోవడంతో పాటు చిరుతిళ్లు, జంక్ ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే ఇలా తినడం...
ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రజలు గుండెజబ్బుల బారిన పడి చనిపోతున్నారు. వ్యాయామం చేయకపోవడం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం 30 ఏళ్ల దాటిన వాళ్లు సైతం గుండెజబ్బుల బారిన పడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే...
ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారి గురించి వేర్వేరు పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల ద్వారా కొత్త విషయాలను వెల్లడిస్తున్నారు. శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెలుగులోకి వస్తున్న విషయాలు ప్రజల్లో భయాందోళనకు తగ్గిస్తున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు కరోనా...
దేశంలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. ఇప్పట్లో సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం కనుచూపుమేరలో కనిపించడం లేదు. వైద్యులు, శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ ను త్వరగా అందుబాటులోకి తెచ్చి ప్రపంచవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేద్దామని...
ఈ మధ్య కాలంలో కొత్తగా పెళ్లైన మహిళలు కెరీర్ లో స్థిరపడాలని, వివిధ కారణాల వల్ల బర్త్ కంట్రోల్ పిల్స్ ను ఎక్కువగా వాడుతున్నారు. మరి బర్త్ కంట్రోల్ పిల్స్ వాడటం మంచిదేనా..? ఈ పిల్స్...
ప్రపంచ దేశాల్లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. శాస్త్రవేత్తలు ఈ వైరస్ గురించి పరిశోధనలు చేస్తుండగా ఒక్కో విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా శాస్త్రవేత్తలు మనం వదిలే అవపాన...