హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీ టిఆర్ఎస్ బిజెపి మధ్యే ఉంటుందన్నారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభ లో మంత్రి మాట్లాడారు. బీజేపీలో చేరిన తర్వాత ఈటల...
మాన్సాస్ ట్రస్టు విషయంలో దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. అశోక్గజపతిరాజును మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్గా నియమిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం, సంచయిత గజపతిరాజు, ఊర్మిళ గజపతిరాజులు దాఖలు చేసిన అప్పీళ్లపై...
ఇంద్రవెల్లి సభతో టీఆరెఎస్ పార్టీలో కలవరం మొదలైంది అన్నారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి. ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టిఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా...
ఏపీలో కోవిడ్ పరిస్థితుల పై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజా బాహుళ్యంతో సంబంధాలు ఉన్నవారికి వ్యాక్సినేషన్లో ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ అధికారులను సూచించారు. ఉపాధ్యాయులు సహా ప్రభుత్వ సిబ్బందికి వ్యాక్సినేషన్ త్వరగా చేయాలన్నారు....
హుజురాబాద్ ఉప ఎన్నిక టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం పై గెల్లు శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. పార్టీ కోసం తాను చేసిన సేవలను గుర్తించి ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు పాదాభివందనం తెలియజేస్తున్నానని...
హుజరాబాద్ నియోజకవర్గానికి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడం పై మంత్రి తలసాని స్పందించారు. యువకుడు, ఉత్సాహవంతుడైన గెల్లు శ్రీనివాస్ యాదవ్తో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఉద్యమ నేతకు దక్కిన గుర్తింపుగా ఆయన అభివర్ణించారు....
రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఎంపీల తీరుపై ఆవేదన చెందిన ఆయన కంట తడి పెట్టుకున్నారు. సభలో అందోళన చేస్తున్న సమయంలో కొందరూ ఎంపీలు బల్లలపై కూర్చోవడం, మరికొందరు వాటిపై ఎక్కడం...
హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తెరాస విద్యార్థి విభాగం రాష్ట్రం అధ్యక్షుడు ఉన్న శ్రీనివాస్ మెుదటి నుంచి పార్టీ అబివృద్ధి కృషి చేస్తున్నారు. హుజూరాబాద్లో 16వ...
ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ. గతంలో నేతన్నలకు రూ.50వేలకు పైబడి పథకాలు, సబ్సిడీలు అందేవన్నారు. సీఎం జగన్ వాటిని రద్దు చేసి.. నేతన్న నేస్తం...
వెనుకబడిన తరగతుల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఓబీసీ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. సుదీర్ఘ చర్చ అనంతరం బిల్లుకు విపక్షాలు మద్దతు తెలిపాయి. బిల్లుకు మద్దతుగా 385 మంది ఎంపీలు ఓటేశారు. రాజ్యసభలోనూ ఆమోదం పొందిన...