Connect with us

Featured

Vinitha : ఈ నటిని గుర్తు పట్టారా.. ఆ పని చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికింది చివరికి కటకటాల పాలయ్యింది..!

Published

on

Vinitha : 1993లో చిన్న జమీన్ అనే తమిళ్ సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. అప్పటి నుండి వినీత ఇప్పటివరకు 70 సినిమాలకు పైగా నటించింది. తెలుగు, తమిళ, కన్నడ చిత్ర భాషలలో అగ్ర కథానాయకుల సరసన నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. వినీత ఆమె నటించిన సమయంలో ఎక్కువగా గ్లామర్ రోల్ ఉన్న పాత్రలో నటించేది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా లో నటించిన తర్వాత కేవలం లేడీస్ డాక్టర్ అనే సినిమాలో మాత్రమే నటించింది. ఆ తర్వాత మరెక్కడా కూడా ఈ నటి తెలుగులో కనపడలేదు. తర్వాత రోజుల్లో ఆమెకు పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి.

దీంతో వినీత అనేక సినిమాలలో చిన్న చిన్న పాత్రలు వేస్తూ జీవనాన్ని కొనసాగించేది. అయితే సినిమాల్లో వచ్చే ఆదాయం సరిపోక వినీత చెడు మార్గాలను ఎంచుకుంది. అందం ఉన్నప్పుడే జీవితాన్ని ఎంజాయ్ చేయాలని అనుకుందో ఏమోగానీ ఆవిడ వ్యభిచారనికి పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికింది. దీంతో తమిళ సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. వ్యభిచారం కేసులో 2002లో తమిళనాడు పోలీసులు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని జైలుకు పంపించారు. ఈమెను విచారించిన పోలీసులు వ్యభిచారానికి సంబంధించిన ఒక పెద్ద ఆపరేషన్ చేసి పెద్ద ముఠా గుట్టు బయట పెట్టించింది. దీంతో తమిళ సినిమా పరిశ్రమలో ఉన్న మరికొందరిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.

అయితే ఈవిడ కొంతమంది యువతులకు డబ్బు ఎర చూపి వారిని వ్యభిచార వృత్తిలోకి లాగేదని, అలా వారితో పని చేయించుకొని డబ్బులు కూడా ఇచ్చేది కాదని వినీత పై అనేక మంది ఫిర్యాదు కూడా చేశారు. 2004 వరకు ఈ కేసు నడిచిన ఆ తర్వాత కొంతమంది బడా ఆ వ్యక్తుల పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడి, ఆపై వినీత మానసిక స్థితి బాగా లేదని కోర్టులో కొత్త డ్రామా తో అప్లై చేసి 2004లో జైలు నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉండి ఎనిమిదేళ్ల బారి విరామం తర్వాత 2008లో సహాయక క్యారెక్టర్ రోల్ లో నటించింది. ఆ తర్వాత రోజుల్లో వినీత తన అందాన్ని పూర్తిగా కోల్పోయి గుర్తు పట్టనంత లావుగా మారిపోయింది.

Advertisement

ప్రస్తుతం వినీతను చూసిన వారు ఎవ్వరు కూడా గుర్తుపట్టలేరు. ఏ అందమైతే తనకు గొప్ప వరం అనుకొని సినిమా పరిశ్రమలకు వెళ్ళిందో ఆ అందం ఇప్పుడు వినీత లో ఎక్కడా కనపడలేదు. ఇదివరకు ఉన్న అందాన్ని పూర్తిగా కోల్పోయి పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని కొనసాగిస్తుంది. పక్కవాడిని మోసం చేసి సంపాదించిన సొమ్ము కావడంతో ఇప్పుడు వినీత అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో ఆమెను క్షమించలేము. కాబట్టి తప్పు దారిలో కాకుండా నిజాయితీగా సంపాదించిన వాటికే ఎక్కువ వ్యాల్యూ ఉంటుంది.

Continue Reading
Advertisement

Featured

Vishal: మళ్లీ ఆయనే ఏపీ సీఎం.. హీరో విశాల్ కామెంట్స్ వైరల్!

Published

on

Vishal: సినీ నటుడు హీరో విశాల్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన సినిమాలో పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటారు. అంతేకాకుండా తమిళ రాజకీయాలలో కూడా ఈయన యాక్టివ్ గా ఉంటూ తరచూ రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.

ప్రస్తుతం హీరో విశాల్ నటించిన రత్నం సినిమా ఈనెల 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈయన ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం హైదరాబాద్ వచ్చారు ఇలా హైదరాబాద్ వచ్చినటువంటి ఈయనకు ఏపీ రాజకీయాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఇలా రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురు కావడంతో ఈయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కూడా గెలిచేది వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయనే మరోసారి ఏపీ సీఎం అవుతున్నారని విశాల్ వెల్లడించారు. ఇక జగన్మోహన్ రెడ్డి పట్ల ఇలాంటి దాడులు ఇదివరకు ఎన్నో జరిగాయి. వాటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.

Advertisement

జగన్ అంటే అభిమానం..
ఇక్కడ తప్పకుండా వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని అయితే నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడలేదని తెలిపారు. తనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి అభిమానం ఉందని ఈ సందర్భంగా విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

Advertisement
Continue Reading

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ 8 లో మాజీ కంటెస్టెంట్లు.. మళ్లీ రచ్చ షూరు!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి వారు ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకున్నటువంటి పలువురు బిగ్ బాస్ సీజన్ సెవెన్ మాజీ కంటెస్టెంట్ లో తిరిగి సీజన్ 8 లో కంటెస్టెంట్లుగా పాల్గొన్న పోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల బిగ్ బాస్ 7 కార్యక్రమం ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ద్వారా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినీ నటుడు శివాజీ, అమర్ దీప్, విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురు కూడా సీజన్ 8 కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.

సీజన్ 7లో అత్యధిక కంటెంట్ ఇచ్చింది ఈ ముగ్గురే. శోభ శెట్టి ఉన్నప్పటికీ ఆమె పట్ల అత్యంత నెగిటివిటీ నడిచింది. అమర్ దీప్ తో శివాజీ, పల్లవి ప్రశాంత్ ఫైట్స్ హైలెట్ అయ్యాయి. అందుకే ఈ ముగ్గురిని తిరిగి సీజన్ 8 లో కూడా తీసుకురావాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన మాత్రం వెలబడలేదు.

Advertisement

కార్తీకదీపం డాక్టర్ బాబు..
బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో ఈ ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది అయితే తిరిగి ఈ ముగ్గురు మరోసారి సీజన్ 8 లో పాల్గొన్నారు. అంటే మరోసారి రచ్చ జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్ రన్నర్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో కార్తీకదీపం ఫేమ్ నిరుపమ్ రాబోతున్నారంటూ కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Prabhas: వేణు స్వామి ఇంటి నుంచి ప్రభాస్ అడిగి మరీ అవి తీసుకున్నారు: వేణు స్వామి వైఫ్

Published

on

Prabhas: ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులకు సంబంధించిన జాతకాలను చెబుతూ ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తున్నారు.

ముఖ్యంగా ఈయన ప్రభాస్ జాతకం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ అభిమానులు మాత్రం తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటారు అంతేకాకుండా వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు వేణు స్వామి మధ్య పెద్ద ఎత్తున మాటలు యుద్ధం జరుగుతుందని చెప్పాలి.

ఇలా వేణు స్వామి విషయంలో ఆయన అభిమానులు భారీ స్థాయిలో ట్రోల్ చేస్తున్నప్పటికీ వేణు స్వామి అలాగే ప్రభాస్ మధ్య మంచి అనుబంధమే ఉందని చెప్పాలి. ఈ విషయం గురించి తాజాగా వేణు స్వామి భార్య ఓ సందర్భంలో వెల్లడించారు. ఒకసారి తన తోటలో పండిన సీతాఫలం పండ్లను వేరే వారికి పంపించగా అవి ప్రభాస్ వద్దకు చేరాయి.

Advertisement

సీతాఫలం..
అవి తిన్న ప్రభాస్ చాలా బాగున్నాయని అడిగి మరి మా ఇంటి నుంచి తెప్పించుకున్నారు అంటూ వేణు స్వామి భార్య వీణ వాణి తెలిపారు. అంతేకాకుండా ఈమె ప్రభాస్ కోసం ప్రత్యేకంగా ఆర్గానిక్ హ్యాండ్ మేడ్ బ్యాగ్ ను కూడా తయారు చేసి కానుకగా పంపించినట్లు ఈ వీడియో ద్వారా వెల్లడించారు. ఇది చూసిన అభిమానులు మీరేమో ప్రభాస్ పై అభిమానం చూపిస్తారు మీ ఆయనేమో అలా మాట్లాడతారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!