“కట్నం తీసుకున్న వాడు గాడిద” అన్నారు పెద్దలు. అది నాటి మాట.. కానీ., కట్నం తీసుకోవడం సంప్రదాయంతో పాటు ఫ్యాషన్ అయిపోయిందనడం నేటి మాట. సామాన్యుల సంగతి ప్రక్కన పెడితే.. కోట్లు సంపాదించే స్టార్ హీరోలు కూడా తమ పెళ్ళికి కట్నంగా కోట్లే తీసుకుంటున్నారనడానికి ఉదాహరణగా క్రింది వివరాలను మీరే చదవండి.
యంగ్ హీరో నిఖిల్
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఈమధ్యనే పల్లవి వర్మ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో క్వారంటైన్ లో వీరి పెళ్లి చాలా సింపుల్ గా జరిగడం విశేషం. అయితే నిఖిల్ కు కట్నంగా పల్లవి కుటుంబం 8 కోట్ల వరకూ ముట్టజెప్పారని టాలీవుడ్ సమాచారం.
హీరో ఆది
Advertisement
టాలీవుడ్ డైలాగ్ కింగ్ సాయికుమార్ కొడుకు ఆది అరుణ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అరుణ ఆదికి రూ.2 కోట్లు కట్నం ఇచ్చిందని సమాచారం.
గోల్ మాల్ హీరో గోపిచంద్
గోపీచంద్ హీరో శ్రీకాంత్ మేనకోడలను పెళ్ళి చేసుకున్నాడు. ఆమె పేరు రేష్మ. రేష్మ దగ్గర నుండి స్థిరాస్తుల రూపంలో మొత్తం రూ.8 కోట్లు కట్నంగా తీసుకున్నట్టు సమాచారం.
నేచురల్ స్టార్ నాని
ఫ్యామిలీ మరియు యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో నానిది ప్రేమ వివాహం అనే సంగతి అందరికీ తెలిసిందే. అమ్మాయి పేరు అంజనా. లవ్ మ్యారేజ్ ఐనా సరే నాని కట్నంగా రూ.3 కోట్లు వసూల్ చేసాడని సమాచారం.
అల్లరి హీరో నరేష్
Advertisement
తను హీరోగా నటించిన అన్ని సినిమాలలోనూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన హీరో అల్లరి నరేష్. ఈథాని విరూప అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని కట్నం కింద రూ.5 కోట్ల రూపాయిలను తన అకౌంట్లో వేసుకున్నట్టు సమాచారం.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్నేహ రెడ్డితో ప్రేమ వివాహం చేసుకొని ప్రస్తుతానికి ఇద్దరి పిల్లల తండ్రి కూడా అయ్యాడు. స్నేహ తండ్రి రూలింగ్ పార్టీ MLA కావడంతో అల్లుడికి కట్నం క్రింద రూ.100 కోట్లదాకా ముట్టచేప్పినట్టు సమాచారం.
టాలీవుడ్ మగధీర రామ్ చరణ్
మెగా స్టార్ చిరంజీవి వారసుడు రాంచరణ్ తేజ, ఉన్నతమైన కుటుంబానికి చెందిన ఉపాసన అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఈ అమ్మాయి అపోలో హాస్పిటల్స్ యజమాని కావడం విశేషం. ఈమె తన పెళ్ళి కట్నంగా స్థిరాస్తి కాకుండా రూ.350 కోట్లు ఇచ్చిందని సమాచారం.
యంగ్ టైగర్ జూనియర్ NTR
Advertisement
యంగ్ టైగర్ NTR ది పెద్దలు కుదురిచ్చిన పెళ్లి కావడంతో రంగరంగ వైభవంగా ఫ్యాన్స్ అందరి మధ్యా రూ.18 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నాడు. ఇఠ జూనియర్ ఎన్టీయార్ సతీమణి ప్రణీత కట్నంగా రూ.200 కోట్లు ఇచ్చిందని సమాచారం.
ప్రిన్స్ మహేష్ బాబు
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఓకె అనాలే కానీ ఎన్ని కోట్లైనా ఇచ్చి పెళ్లి చేసుకోవడానికి యువతరం అమ్మాయిలు క్యూ కడతారంటే అతిశయోక్తి కాదేమో.! కానీ., ఆ అదృష్టం హీరోయిన్ నమ్రతకి దక్కింది. వంశీ చిత్రంలో తనతో నటించిన నమ్రతని ఇష్టపడిన ప్రిన్స్ మహేష్ బాబు నమ్రతను పెళ్లి చేసుకున్నాడు. ఏమి ఆశించకపోయినా మహేష్ తన భార్య నమ్రత మహేష్ బాబుకి రూ.2000 కోట్లు కట్నంగా ఇచ్చిందని సమాచారం.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
పవన్ కు వున్న క్రేజ్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు చెప్పనవసరం లేదు. ఇక పవన్ పెళ్లి విషయానికి వస్తే తన మొదటి భార్య పేరు నందిని. ఆమెను ఎప్పుడు, ఎక్కడ పెళ్లి చేసుకున్నాడో ఎవరికీ తెలీదు కానీ అప్పటి లెక్కల ప్రకారం రూ.10 లక్షలు కట్నం తీసుకున్న పవన్ ఆ తర్వాత ఆమెతో విడాకులు సెటిల్మెంట్ కోసం రూ.30 లక్షలు ఖర్చు పెట్టాడు. కొంతకాలానికి తనతో కలిసి బద్రి చిత్రంలో నటించిన రేణు దేశాయ్ ను సింపుల్ గానే పెళ్ళి చేసుకుని పిల్లలు పుట్టిన తర్వాత ఆమెతో విడాకుల కోసం రూ. 40 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. పవన్ కళ్యాణ్ ఒక రూపాయి కూడా కట్నం తీసుకోలేదు విడిపోయాక తానే ఎదురు కట్నం ఇచ్చాడు That is పవన్ కళ్యాణ్.
AP Politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు మద్దతు పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి.ఇలా వైసిపికి మద్దతు తగ్గిపోతూ కూటమికి భారీ స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం కూటమికి మద్దతు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల చిరంజీవిని సీఎం రమేష్, పంచకర్ల రమేష్ కలిసారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తెలుగుదేశం బిజెపి, జనసేన కూటమిగా ఏర్పడటం శుభ పరిణామం అని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడుతున్నానని తెలిపారు.
ఇలా నేను రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను అంటే కేవలం తమ్ముడు పవన్ కళ్యాణ్ కారణం ఈయన తెలిపారు. సీఎం రమేష్ నా చిరకాల మిత్రుడు చాలా మంచివారు. పంచకర్ల రమేష్ నా ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరు నాకు కావలసినవారు ఇద్దరు సమర్థులే వారికి ఓటు వేసే గెలిపించాలి అంటూ చిరంజీవి తెలిపారు. వీరిద్దరు గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడతారని చిరంజీవి తెలిపారు.
Advertisement
మెగా ఫాన్స్ ఓట్లు కూటమికే.. ఈ విధంగా చిరంజీవి కూటమికి మద్దతు తెలియజేయడంతో మెగా ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే చిరంజీవి ఇలా పరోక్షంగా మద్దతు తెలియజేయడంతో కూటమికి భారీ స్థాయిలో అభిమానుల ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాకే అని స్పష్టంగా తెలుస్తుంది.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. ఈయన జనసేన పార్టీ తరఫున 21 మంది ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమం కాస్త సంచలనగా మారింది. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఈ క్రమంలోనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఆ వ్యక్తుల జోబులలో కత్తులు కనిపించడం సంచలనంగా మారింది.
ఈ ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వేరువేరుగా పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ యువకులు పోలీసులపైనే దాడికి ప్రయత్నించి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ పోలీసులు వీరిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. ఇక వీరి వద్ద కత్తి ఉండడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Advertisement
దాడికి ప్రయత్నమా.. ఈ సభలో ఇలా వీరిద్దరూ అనుమానాస్పదంగా కత్తులతో కనిపించడంతో బహుశా జోబు దొంగలు అయ్యి ఉంటారా లేదంటే ఎవరిపైన దాడి చేయడానికి ఇలా వచ్చారా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఇద్దరు యువకులు కూడా భీమవరంలోని బలుసుమూడి, దుర్గాపురానికి చెందిన యువకులుగా వారిని పోలీసులు గుర్తించారు.
AP Politics: ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఆసక్తికరంగా మారాయి. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత చూపిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈమె కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి పై పోటీకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె నామినేషన్ కూడా దాఖలు చేశారు.
ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి షర్మిల మాట్లాడుతూ ఒక గులకరాయికే హత్యాయత్నం అంటూ తన సొంత పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాశారు అలాగే బ్యానర్లు కూడా కట్టారు.
ఒక చిన్న గులకరాయికి ఇంతలా విలవిలలాడితే ఏడుసార్లు గొడ్డలితో వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఏమైంది జగనన్న అంటూ ఈమె ప్రశ్నించారు. తన తండ్రి దారుణంగా హత్యకు గురి అయితే గత ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సునీత మీకు కనపడలేదా అంటూ ప్రశ్నించారు.
Advertisement
కంచుకోటకు బీటలు.. ఈ విధంగా వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి వైయస్ షర్మిల సునీత పదేపదే మాట్లాడుతూ వైసీపీకి ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్నటువంటి కడపలో ఈసారి షర్మిల దెబ్బకు కంచుకోట బద్దలు కాబోతోందని తెలుస్తోంది. ఇలా వీరి వ్యాఖ్యలతో అక్కడ ప్రజలు కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది.