D.S Rao: వరుణ్ సందేశ్ తో సినిమా చేసి థియేటర్ అమ్ముకున్నా…! శ్రీయ ఆ డబ్బు వెనక్కి ఇచ్చింది.. నిర్మాత డిఎస్ రావు షాకింగ్ కామెంట్స్!

D.S Rao: దంపట్ల శ్రీనివాసరావు టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా కలవరకింగ్, చమ్మక్ చల్లో, మిస్టర్ నూకయ్య, ద్రోణ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇలా పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన DS రావు ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత తన సినిమాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ క్రమంలోనే వరుణ్ సందేశ్ హీరోగా చేసిన చమ్మక్ చల్లో సినిమా కోసం వరుణ్ సందేశ్ డబ్బు సహాయం చేశారని వార్తలు వచ్చాయి.ఇందులో ఎంత వరకు నిజం ఉందని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ నాకు ఎవరు ఎలాంటి సహాయం చేయలేదు. నేనే ఈ సినిమా కోసం నాకు ఉన్న సొంత థియేటర్ అమ్ముకున్నామని ఈ సందర్భంగా DS రావు వెల్లడించారు.

D.S Rao: వరుణ్ సందేశ్ సినిమా కోసం థియేటర్ అమ్ముకున్నా… శ్రీయ ఆడబ్బు వెనక్కి ఇచ్చింది.. నిర్మాత షాకింగ్ కామెంట్స్!

నాకు ఇండస్ట్రీలో ఏ హీరో ఎలాంటి సహాయం చేయలేదని DS రావు వెల్లడించారు. ఇక మిస్టర్ నూకరాజు సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ ను శ్రియను తీసుకోవాలని భావించాము. అయితే మధ్యలో కొన్ని కారణాలవల్ల హీరోయిన్ గా శ్రీయను తప్పించాల్సిందే వచ్చింది. అయితే అప్పటికే అతను కొన్ని రోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నారు.

D.S Rao: వరుణ్ సందేశ్ సినిమా కోసం థియేటర్ అమ్ముకున్నా… శ్రీయ ఆడబ్బు వెనక్కి ఇచ్చింది.. నిర్మాత షాకింగ్ కామెంట్స్!

చాలా అరుదుగా ఉంటారు..

నటి శ్రీయకు ముందుగా 10 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చానని కానీ ఆమె షూటింగుకు రాకపోవటం వల్ల సినిమా నుంచి తప్పుకోవడంతో తిరిగి ఐదు లక్షల రూపాయలు వెనక్కి ఇచ్చారని ఈ సందర్భంగా శ్రీనివాసరావు వెల్లడించారు. ఇలాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారని ఈ సందర్భంగా నటి శ్రీయ గురించి నిర్మాత శ్రీనివాస్ రావు తెలియజేశారు.