డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు. ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించే నిబంధనపై స్టే విధించిన హైకోర్టు. బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం. తదుపరి విచారణ 8వారాలకు వాయిదా వేసిన...
Ayodhya: అయోధ్య.. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ పేరు మారుమోగిపోతోంది. గత కొద్దిరోజులుగా అయోధ్య పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.. అందుకు కారణం కూడా...
Viral: ఆ కుర్చీ మడత పెట్టి అనే డైలాగుతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు తెలంగాణకు చెందిన షాషా అనే తాత. ఈయన గత కొన్ని నెలల క్రితం తెలంగాణలో రాజకీయాల గురించి మీడియా సమావేశంలో మాట్లాడుతూ...
Sakshi malik: 2016 రియో ఒలంపిక్ పోటీలలో భాగంగా కాంస్య పతకాన్ని సాధించి భారత దేశ గర్వానికి కారణమైనటువంటి మల్ల యోధురాలు సాక్షి మాలిక్ హర్యానాలో మారుమూల గ్రామంలో జన్మించారు. ఈమె చిన్నతనం నుంచి తన...
Telangana: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి అనే పథకం ద్వారా మహిళలందరికీ కూడా తెలంగాణ పరిధిలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఉచితం అని ప్రకటించారు. ప్రస్తుతం ఈ పథకం అమలులో...
Venuswamy: ఇటీవల తెలంగాణ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క ఎన్నికలలో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. బర్రెలక్కగా ఎంతో ఫేమస్ అయినటువంటి శిరీష యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు...
Telangana: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలలో ఏ సంఘటన జరిగినా ఇరు రాష్ట్ర ప్రజలు నాయకులు ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అయితే తాజగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి...