Political News

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు…

3 months ago

దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్?.. పోలీసులపై మాధురి ఆరోపణలు.. అసలు ఏం జరిగింది?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి దువ్వాడ శ్రీనివాస్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ కనిపించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు తీవ్ర ఆందోళన…

3 months ago

‘కామ్‌గా ఉన్న వాడిని నిద్ర లేపారు’.. ప్రభుత్వంపై అమర్‌నాథ్ ఫైర్

ఏపీ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మహిళా కమిషన్ విచారణకు హాజరైన అనంతరం చేసిన వ్యాఖ్యలు…

3 months ago

ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. వందేభారత్ డోర్ క్లోజ్ అయినా టెన్షన్ వద్దు.. ఇలా చేస్తే రైలు ఎక్కొచ్చు!

భారతీయ రైల్వేలో అత్యాధునిక సేవలకు ప్రతీకగా నిలిచిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. ఈ రైళ్లలో మెట్రో తరహాలో ఆటోమేటిక్ డోర్…

3 months ago

SSC విద్యార్థులకు గుడ్‌న్యూస్..సర్కార్ కొత్త ప్లాన్!

తెలంగాణలో పదో తరగతి ఫలితాల్లో ఈసారి రికార్డు స్థాయి ఉత్తీర్ణత నమోదైంది. మార్చిలో నిర్వహించిన రెగ్యులర్‌ ఎస్‌ఎస్‌సీ పరీక్షలతో పాటు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను కలిపి…

3 months ago

రైతులకు బిగ్ అలర్ట్..రైతు భరోసా కోసం కొత్త రూల్స్..

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలును మరింత వేగవంతం చేస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం త్వరగా అందించేందుకు అధికారులు…

3 months ago

పాన్ మసాలాపై కర్ణాటక సర్కార్ కఠిన నిర్ణయం.. శాశ్వత నిషేధానికి హెచ్చరిక

కర్ణాటక ప్రభుత్వం మత్తు పదార్థాల నియంత్రణపై మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. రాష్ట్రంలో విక్రయించే పాన్ మసాలా, గుట్కా ఉత్పత్తుల్లో యువతను మత్తుకు బానిసలుగా మార్చే…

3 months ago

కేంద్ర కేబినెట్ విస్తరణ.. చంద్రబాబు ఖాతాలో మరో మంత్రి పదవి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కేంద్ర కేబినెట్ విస్తరణ చర్చ హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం త్వరలో కేబినెట్‌ను పునర్వ్యవస్థీకరించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుండటంతో,…

3 months ago

చరిత్రలోనే అరుదైన ఘట్టం.. 194 ఏళ్ల తాబేలుతో ప్రధాని మోదీ.. సీషెల్స్‌లో ప్రత్యేక ఆకర్షణ!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా హిందూ మహాసముద్రంలోని ద్వీప దేశం సీషెల్స్‌ను సందర్శించారు. భారత్-సీషెల్స్ మధ్య దౌత్య సంబంధాలకు 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా…

3 months ago

‘ఆపరేషన్ సింధూర్’ అమరవీరులు వీరే.. తొలిసారి పేర్లు వెల్లడించిన భారత ఆర్మీ..!

దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడే సైనికులు ప్రతి భారతీయుడికి స్ఫూర్తి. దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన వీర జవాన్ల త్యాగం…

3 months ago