మోదీ సర్కార్ ఇస్తున్న రూ.10,000 రుణం తీసుకోలేదా.. ఏం చేయాలంటే..?
కరోనా, లాక్ డౌన్ వల్ల దేశంలోని ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంతో పోలిస్తే ఆదాయం తగ్గడంతో అప్పులపై ఆధారపడుతున్నారు. ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఎన్నో పథకాలను...
సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. ఆ నిర్ణయంపై వెనుకడుగు..?
తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నియంత్రిత సాగు విధానంపై వెనుకడుగు వేశారు. నియంత్రిత సాగు వల్ల ప్రభుత్వానికి భారీగా నష్టాలు వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు....
దేశంలోనే తొలిసారి.. తిరువనంతపురం మేయర్ గా 21 ఏళ్ల యువతి..!
ప్రస్తుతం దేశంలో ఆర్యా రాజేంద్రన్ అనే్ యువతి పేరు మారుమ్రోగుతోంది. దేశంలో అతిపిన్న వయస్సులో మేయర్ పదవికి ఎంపికైన యువతిగా ఒక యువతి అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం...
వారికి తెలంగాణ సర్కార్ శుభవార్త.. జనవరి నుంచి ఉచిత కరెంట్..?
తెలంగాణ సర్కార్ సెలూన్లు, ధోబీ ఘాట్ల నిర్వహకులకు శుభవార్త చెప్పింది. 2021 సంవత్సరం జనవరి నెల నుంచి వీరికి ఉచిత కరెంట్ సరఫరా కానుంది. డిస్కమ్ లు ఇప్పటికే సెలూన్లు, ధోబీ ఘాట్లకు...
రైతులకు జగన్ సర్కార్ శుభవార్త.. ఒకేరోజు రెండు పథకాల డబ్బులు..?
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రైతులకు అదిరిపొయే శుభవార్త చెప్పింది. వైఎస్సార్ రైతుభరోసా పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను జగన్ సర్కార్ ఈ నెల 29వ తేదీన జమ చేయనున్న...
రేషన్ కార్డు ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్.. రూ.2500 నగదు, విలువైన సరుకులు..?
దేశంలోని పలు రాష్ట్రాల్లో హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. ఈ పండుగను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. కొత్త సంవత్సరం వచ్చిన రెండు వారాలకే వచ్చే...
జగన్ పై ప్రశంసల వర్షం కురిపించిన నాగబాబు.. షాక్ లో పవన్ ఫ్యాన్స్..?
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై మెగా బ్రదర్ నాగబాబు ప్రశంసల వర్షం కురిపించారు. నాగబాబు ప్రశంసించడం వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయంపై సినీ ప్రముఖల నుంచి...
జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. వారందరికీ సబ్సిడీ లోన్లు..?
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రైతుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ అధ్యక్షతన ఈరోజు కేబినేట్ సమావేశం జరగగా...
తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ఎప్పుడంటే..?
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో కోటి మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుంచి...
నేడే అమ్మఒడి రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. కొత్తవాళ్లు ఎలా దరఖాస్తు చేయాలంటే..?
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల్లో అమ్మఒడి కూడా ఒకటి. జగన్ సర్కార్ అమ్మఒడి స్కీమ్ ద్వారా ప్రభుత్వ ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీవిద్యార్థుల తల్లి...