హైదరాబాద్లోని ప్రఖ్యాత జూబ్లీహిల్స్ ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రోడ్ నం. 36 మధ్య ప్రాంతంలో ఉన్న మంగళ గౌరి షాపింగ్ మాల్ (వస్త్ర షోరూమ్) నుండి ఆకస్మికంగా మంటలు లేచాయి. ఈ అగ్ని ప్రమాదం తెలుసుకున్న వెంటనే స్థానికులు,...
భాషా, సాంస్కృతిక స్వాభిమానానికి ప్రతీకగా నిలిచే కీలక నిర్ణయం వెలువడింది. దక్షిణ భారత రాష్ట్రం కేరళ పేరును అధికారికంగా “కేరళం”గా మార్చే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రం పరిశీలించి అనుమతి ఇచ్చినట్లు...
జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. చత్రూ అడవీ ప్రాంతంలో నక్కిన వారిని తుదముట్టించడానికి ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, CRPF బలగాలు సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ ట్రాషి-I’...
మైత్రీవనం లోని నీలగిరి బ్లాక్ భవనంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొద్ది క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించడంతో అక్కడ ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. సమాచారం ప్రకారం, భవనంలోని నాలుగో అంతస్తులో నడుస్తున్న ఒక శిక్షణ సంస్థలో విద్యార్థులు తరగతులు అటెండ్ అవుతుండగా...
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ అనంత బాబు భార్య లక్ష్మీ దుర్గ పాత్రపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) స్పష్టత ఇచ్చింది. ఆమె ఈ ఘటనలో ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభించాయని...
ఆంధ్రప్రదేశ్లో వేసవి వేడి క్రమంగా పెరుగుతోంది. ఉదయం నుంచే ఎండలు మండిపోతుండగా, పగటిపూట ఉష్ణోగ్రతలు వేగంగా ఎగబాకుతున్నాయి. ఇలాంటి సమయంలో బంగాళాఖాతం వైపు నుంచి వచ్చిన తాజా వాతావరణ పరిణామాలు రాష్ట్రానికి కొంత ఉపశమనం కలిగించేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో...
తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. రాజమహేంద్రవరం, కరీంనగర్ జిల్లా కోర్టులు, నాంపల్లి సీబీఐ కోర్టుకు ఈమెయిల్ ద్వారా బెదిరింపులు అందగా భద్రతా సిబ్బందికి అప్రమత్తం అయ్యారు. వెంటనే...
బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్ఫ్లుయెంజా) మరోసారి ప్రపంచ ఆరోగ్య సంస్థలను అప్రమత్తం చేసింది. అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో, మొదటిసారిగా H5N5 రకం ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఒక మనిషికి సోకిన కేసును అధికారులు ధృవీకరించారు. ఈ వైరస్ ఇంతవరకూ పక్షులు, జంతువులలో మాత్రమే...
దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యూల్ కేసు విచారణలో దర్యాప్తు సంస్థలు ఆశ్చర్యపరిచే వివరాలను బయటపెట్టాయి. ఇటీవల అరెస్టయిన టెరర్ మాడ్యూల్ సూత్రధారులు డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనాయీ మరియు ఉమర్ విచారణలో...
టాలీవుడ్లో ప్రముఖ నిర్మాత, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తండ్రి అయిన బెల్లంకొండ సురేష్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటి కబ్జా ఆరోపణల నేపథ్యంలో ఆయన పేరు మరోసారి వార్తల్లోకి రావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇంటి కబ్జా ఆరోపణలపై...