Latest from Desk
ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్న్యూస్.. ఉచిత ల్యాప్టాప్లు.. ఇకపై స్కూల్లోనే AI శిక్షణ..!
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో పాటు భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి విద్యార్థులను...
Read moreDetailsRecommended
-
Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..
-
బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!
-
Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?
-
పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!
-
HHVM Movie Review : ‘హరిహర వీరమల్లు’ మూవీ రివ్యూ.. నా అన్వేష్ సంచలన వ్యాఖ్యలు!
Political News
డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు...
దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్?.. పోలీసులపై మాధురి ఆరోపణలు.. అసలు ఏం జరిగింది?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి దువ్వాడ శ్రీనివాస్ పేరు హాట్ టాపిక్గా మారింది. వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ కనిపించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు తీవ్ర ఆందోళన...
‘కామ్గా ఉన్న వాడిని నిద్ర లేపారు’.. ప్రభుత్వంపై అమర్నాథ్ ఫైర్
ఏపీ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మహిళా కమిషన్ విచారణకు హాజరైన అనంతరం చేసిన వ్యాఖ్యలు...
SSC విద్యార్థులకు గుడ్న్యూస్..సర్కార్ కొత్త ప్లాన్!
తెలంగాణలో పదో తరగతి ఫలితాల్లో ఈసారి రికార్డు స్థాయి ఉత్తీర్ణత నమోదైంది. మార్చిలో నిర్వహించిన రెగ్యులర్ ఎస్ఎస్సీ పరీక్షలతో పాటు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను కలిపి...
రైతులకు బిగ్ అలర్ట్..రైతు భరోసా కోసం కొత్త రూల్స్..
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలును మరింత వేగవంతం చేస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం త్వరగా అందించేందుకు అధికారులు...
పాన్ మసాలాపై కర్ణాటక సర్కార్ కఠిన నిర్ణయం.. శాశ్వత నిషేధానికి హెచ్చరిక
కర్ణాటక ప్రభుత్వం మత్తు పదార్థాల నియంత్రణపై మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. రాష్ట్రంలో విక్రయించే పాన్ మసాలా, గుట్కా ఉత్పత్తుల్లో యువతను మత్తుకు బానిసలుగా మార్చే...
సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం వంటి అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు....
ఆ హీరోతో సినిమా చేస్తే ఇంకెవ్వరితో పని చేయాలనిపించదు’.. గుణశేఖర్ కామెంట్స్ వైరల్
టాలీవుడ్లో విజువల్ గ్రాండియర్ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన దర్శకుల్లో గుణశేఖర్ పేరు ముందుంటుంది. భారీ సెట్లు, సాంకేతిక పరిజ్ఞానం, వినూత్న ఆలోచనలతో తెలుగు ప్రేక్షకులకు ఎన్నో...
‘ఆ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను’..కన్నీళ్లు పెట్టుకున్న నందిని రెడ్డి..
టాలీవుడ్లో తనదైన శైలిలో కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకురాలు నందిని రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల సమంత ప్రధాన పాత్రలో...
‘నాగబంధం’ కోసం ప్రాణాలకు తెగించిన విరాట్ కర్ణ.. ఆస్పత్రి పాలైన హీరో..
టాలీవుడ్ యువ హీరో విరాట్ కర్ణ తన కొత్త చిత్రం ‘నాగబంధం’ కోసం పడిన కష్టాలను తాజాగా మీడియా ముందుకు తీసుకొచ్చారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ...
‘నా పిల్లలను బెదిరించారు’.. సోషల్ మీడియాపై విసుగెత్తిన రాహుల్ రవీంద్రన్..
సోషల్ మీడియా ప్రజలకు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే గొప్ప వేదికగా మారినప్పటికీ, అదే వేదిక కొన్నిసార్లు ద్వేషపూరిత వ్యాఖ్యలు, వ్యక్తిగత దాడులు, బెదిరింపులకు కేంద్రంగా మారుతోంది. ముఖ్యంగా...
డెలివరీ బాయ్తో ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజ్ వివాదం.. వైరల్ వీడియోపై నెట్టింట చర్చ
సినీ ప్రముఖులకు సంబంధించిన చిన్న సంఘటన కూడా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజ్కు సంబంధించిన ఓ...
ఐస్క్రీమ్ లవర్స్కు శుభవార్త.. ఈ తీపి వెనుక ఉన్న హెల్త్ సీక్రెట్స్
వేసవి వేడిలో చల్లని తీపి రుచిగా అందరినీ ఆకట్టుకునే ఐస్క్రీమ్ గురించి కొత్త కోణంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ఐస్క్రీమ్ అనగానే బరువు పెరగడం,...
పక్షవాతం నివారణకు జపనీస్ టెక్నిక్ నిజమేనా? నిపుణుల షాకింగ్ రివీల్..
వైద్య రంగంలో పక్షవాతం (స్ట్రోక్) నివారణపై ఎప్పటికప్పుడు కొత్త చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్, దీపికా పదుకోన్ మాజీ పోషకాహార నిపుణురాలు...
కిలో మామిడి రూ.2.70 లక్షలు.. ఇదే ప్రపంచంలో ఖరీదైన పండు!
వేసవి వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ ఊపందుకుంటుంది. మార్కెట్లన్నీ మామిడి వాసనతో కళకళలాడుతుంటాయి. సాధారణంగా కిలో రూ.100 నుంచి రూ.200 వరకు లభించే ఈ పండ్లు ప్రతి...
కొబ్బరి నీరు తాగుతున్నారా?ఆరోగ్య పానీయం వెనుక దాగిన జాగ్రత్తలు ఇవే.!
కొబ్బరి నీరు సహజంగా లభించే ఆరోగ్యకరమైన పానీయాల్లో ఒకటిగా చాలా మందికి పరిచయం ఉంది. వేసవి కాలంలో దాహం తీర్చడమే కాకుండా శరీరానికి తక్షణ శక్తిని అందించే...
Devotional
జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనుండగా, అదే రాశిలో ఇప్పటికే గురుడు,...
పనులు పదే పదే ఆగిపోతున్నాయా? జాతకంలో ఉండే ఈ దోషాలే కారణమా? జ్యోతిష్య నిపుణుల వివరణ
జీవితంలో మనం ఎంత ఉత్సాహంగా ఏ పని ప్రారంభించినా, మధ్యలో అనుకోని ఆటంకాలు ఎదురవడం చాలా మందికి సాధారణ అనుభవమే. ఒకసారి కాదు, పదేపదే అదే పరిస్థితి...
శుక్రవారం రాశిఫలాలు.. మకర రాశి వారికి జాగ్రత్త సూచనలు, కొన్ని రాశులకు అదృష్టయోగం..
శుక్రవారం రోజు గ్రహస్థితుల ప్రభావంతో అన్ని రాశులపై భిన్నమైన ఫలితాలు కనిపించనున్నాయి. కొన్ని రాశులకు అనుకూల పరిణామాలు ఉండగా, మరికొన్ని రాశులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది....
Funky Twitter Review : ఫంకీ మూవీ ట్విట్టర్ రివ్యూ.. అనుదీప్ కామెడీ మ్యాజిక్ మళ్లీ పని చేసిందా?
యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ‘ఫంకీ’ ఈరోజు థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాలెంటైన్ వీక్ను టార్గెట్ చేస్తూ ఫిబ్రవరి 13న ఈ...
Read moreDetailsప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్న్యూస్.. ఉచిత ల్యాప్టాప్లు.. ఇకపై స్కూల్లోనే AI శిక్షణ..!
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో పాటు భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి విద్యార్థులను...
క్యాప్జెమిని డే కేర్లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. రెండు...
హైదరాబాద్ ఐటీ కారిడార్లో ట్రాఫిక్కు చెక్.. కొత్త రూల్స్ అమల్లోకి!
హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మైండ్స్పేస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్,...
























