జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటివ్..!

ప్రస్తుతం కరోనా దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ ఉదృతి భారీగా పెరుగుతుంది. సామాన్యులతోపాటు సేలేబ్రేటీస్ కి కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. తాజగా జూనియర్ ఎన్టిఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

“నాకు ఎంటువంటి ఇబ్బంది లేదు, నేను బాగానే ఉన్నాను. నాతొ పాటూ నా కుటుంబమంతా ఐసోలేషన్ లో ఉన్నారు.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాము గత కొన్ని రోజులుగా నాతొ కాంటాక్ట్ అయిన వారందరూ దయచేసి టెస్టులు చేయించుకోవాలి. జాగ్రతాగా ఉండండి” అంటూ ఎన్టిఆర్ తన త్వీట్ ద్వారా వెల్లడించారు.