ప్రస్తుతం కరోనా దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ ఉదృతి భారీగా పెరుగుతుంది. సామాన్యులతోపాటు సేలేబ్రేటీస్ కి కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. తాజగా జూనియర్ ఎన్టిఆర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
“నాకు ఎంటువంటి ఇబ్బంది లేదు, నేను బాగానే ఉన్నాను. నాతొ పాటూ నా కుటుంబమంతా ఐసోలేషన్ లో ఉన్నారు.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాము గత కొన్ని రోజులుగా నాతొ కాంటాక్ట్ అయిన వారందరూ దయచేసి టెస్టులు చేయించుకోవాలి. జాగ్రతాగా ఉండండి” అంటూ ఎన్టిఆర్ తన త్వీట్ ద్వారా వెల్లడించారు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…