మహిళా తలుచుకుంటే ఏదైనా సాధ్యమే_ మోదీ

మహిళ సాధికారతతోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు ప్రధాని మోదీ. ‘ఆత్మనిర్భర్ నారీ శక్తి సే సంవాద్​’ కార్యక్రమంలో భాగంగా పలు స్వయం సహకార సంఘాలకు(ఎస్​హెచ్​జీ) చెందిన మహిళలతో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించారు.

మహిళలు తలుచుకుంటే ఎలాంటి మార్పునైనా తీసుకురాగలరని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ‘ఆత్మనిర్భర్ నారీ శక్తి సే సంవాద్​’ కార్యక్రమంలో భాగంగా పలువురు సహకార సంఘాల మహిళలతో ఆయన సమావేశమయ్యారు.