జగన్ ప్రభుత్వం రైతులకు నీళ్లు అందించడంలో విఫలమైందన్నారు మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వలన డెల్టా ప్రాంతం తీవ్రంగా నష్టపోతుందన్నారు. గత టిడిపి హయాంలో జూలై రెండో వారంలోనే రైతాంగానికి నీరు విడుదల జరిగేదని స్పష్టం చేశారు.
కాగా పులిచింతల నుంచి 30 టీఎంసీల నీళ్లు సముద్ర పా చేసినందుకు ప్రభుత్వం సిగ్గుపడాలని మండిపడ్డారు. పొలాలకు నీరు అందించే విషయంలో రైతాంగం తీవ్రంగా ఆందోళన చెందుతుందని ఆనంద్ బాబు పేర్కొన్నారు.
తెలుగు సినీ ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటుడు కళ్లు చిదంబరం గురించి తాజాగా ఆయన కుమారుడు…
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…