తిరుమలలో శిలువ గుర్తు కారు కలకలం!

తిరుమల శిలువ గుర్తు గల కారు కలకలం రేపింది. అలిపిరి విజిలెన్స్ సిబ్బంది .. శిలువ గుర్తు గల ఇండికా కారును అనుమతించారు. కార్ వెనక అద్దంలో శిలువ గుర్తు తొలగించకుండా తిరుమలకు అనుమతించడం పై స్ధానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. క్షుణ్నంగా తనిఖీ చేయకుండా ఎలా అనుమతించారంటు మండిపడుతున్నారు.

కాగా ఇండికా కారు నియామక శ్లోకంతో తిరుమలకు వచ్చింది.దీంతో అప్రమత్తమైన అధికారులు.. శిలువ గుర్తును తొలగించి అనుమతించారు. వీరంతా తెలంగాణకు చెందిన భక్తులుగా గుర్తించారు.