తిరుమల శిలువ గుర్తు గల కారు కలకలం రేపింది. అలిపిరి విజిలెన్స్ సిబ్బంది .. శిలువ గుర్తు గల ఇండికా కారును అనుమతించారు. కార్ వెనక అద్దంలో శిలువ గుర్తు తొలగించకుండా తిరుమలకు అనుమతించడం పై స్ధానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. క్షుణ్నంగా తనిఖీ చేయకుండా ఎలా అనుమతించారంటు మండిపడుతున్నారు.
కాగా ఇండికా కారు నియామక శ్లోకంతో తిరుమలకు వచ్చింది.దీంతో అప్రమత్తమైన అధికారులు.. శిలువ గుర్తును తొలగించి అనుమతించారు. వీరంతా తెలంగాణకు చెందిన భక్తులుగా గుర్తించారు.
ఉత్తరాఖండ్లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…