తిరుమల శిలువ గుర్తు గల కారు కలకలం రేపింది. అలిపిరి విజిలెన్స్ సిబ్బంది .. శిలువ గుర్తు గల ఇండికా కారును అనుమతించారు. కార్ వెనక అద్దంలో శిలువ గుర్తు తొలగించకుండా తిరుమలకు అనుమతించడం పై స్ధానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. క్షుణ్నంగా తనిఖీ చేయకుండా ఎలా అనుమతించారంటు మండిపడుతున్నారు.
కాగా ఇండికా కారు నియామక శ్లోకంతో తిరుమలకు వచ్చింది.దీంతో అప్రమత్తమైన అధికారులు.. శిలువ గుర్తును తొలగించి అనుమతించారు. వీరంతా తెలంగాణకు చెందిన భక్తులుగా గుర్తించారు.
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…
భారత్లో ఆదివారం అంటే చాలామందికి ఇంటి పనుల రోజు. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల కారణంగా వారం మొత్తం బిజీగా గడిపే…
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…