తిరుమల శిలువ గుర్తు గల కారు కలకలం రేపింది. అలిపిరి విజిలెన్స్ సిబ్బంది .. శిలువ గుర్తు గల ఇండికా కారును అనుమతించారు. కార్ వెనక అద్దంలో శిలువ గుర్తు తొలగించకుండా తిరుమలకు అనుమతించడం పై స్ధానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. క్షుణ్నంగా తనిఖీ చేయకుండా ఎలా అనుమతించారంటు మండిపడుతున్నారు.
కాగా ఇండికా కారు నియామక శ్లోకంతో తిరుమలకు వచ్చింది.దీంతో అప్రమత్తమైన అధికారులు.. శిలువ గుర్తును తొలగించి అనుమతించారు. వీరంతా తెలంగాణకు చెందిన భక్తులుగా గుర్తించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…