తిరుమల శిలువ గుర్తు గల కారు కలకలం రేపింది. అలిపిరి విజిలెన్స్ సిబ్బంది .. శిలువ గుర్తు గల ఇండికా కారును అనుమతించారు. కార్ వెనక అద్దంలో శిలువ గుర్తు తొలగించకుండా తిరుమలకు అనుమతించడం పై స్ధానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. క్షుణ్నంగా తనిఖీ చేయకుండా ఎలా అనుమతించారంటు మండిపడుతున్నారు.
కాగా ఇండికా కారు నియామక శ్లోకంతో తిరుమలకు వచ్చింది.దీంతో అప్రమత్తమైన అధికారులు.. శిలువ గుర్తును తొలగించి అనుమతించారు. వీరంతా తెలంగాణకు చెందిన భక్తులుగా గుర్తించారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…