నవంబర్ 18 న మీరు ఇలా చేస్తే, మీకున్న దరిద్రాలన్నీ పోయి అదృష్టం కలుగుతుంది…

నవంబర్ 18 అంటే కార్తీకమాసం చివరి రోజు. ఈ రోజు శనివారం అమావాస్య. ఈరోజు ఏ పూజలు, పరిష్కారాలు చేసినా సిద్దిస్తాయి. ఈ రోజుకు అంత ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు శనిదోషం ఉన్నవారు గాని, లేనివారు గాని ఎవరైనా కూడా అలా చేయడం వలన మీకు పట్టిన దరిద్రాలన్నీ వదిలి అదృష్టం కలసి వస్తుంది.