Manchu Manoj: కరోనా బారిన పడ్డ మంచు మనోజ్.. అధికారికంగా వెల్లడించిన మనోజ్!

Manchu Manoj: కరోనా బారిన పడ్డ మంచు మనోజ్.. అధికారికంగా వెల్లడించిన మనోజ్!

Manchu Manoj: కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మరోసారి కొత్త వేరియంట్ రూపంలో తన పంజా విసురుతోంది. ఈ క్రమంలోనే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటి వరకు కమల్ హాసన్, కరీనా కపూర్, అర్జున్ వడివేలు వంటివారు ఈ మహమ్మారి బారిన పడి సురక్షితంగా కోలుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా మరొక యంగ్ హీరో కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది.

Manchu Manoj: కరోనా బారిన పడ్డ మంచు మనోజ్.. అధికారికంగా వెల్లడించిన మనోజ్!
Manchu Manoj: కరోనా బారిన పడ్డ మంచు మనోజ్.. అధికారికంగా వెల్లడించిన మనోజ్!

తాజాగా మంచు మనోజ్ కరోనా బారిన పడినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. గత వారం రోజుల నుంచి తనను కలిసిన ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే ప్రతి ఒక్కరు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా మనోజ్ తనను కలిసిన వారికి తెలిపారు.

Manchu Manoj: కరోనా బారిన పడ్డ మంచు మనోజ్.. అధికారికంగా వెల్లడించిన మనోజ్!

ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితి బాగా ఉందని ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నేను క్షేమంగానే ఉన్నాను మీ ప్రేమ, ఆశీర్వాదాలు నా వెంటే ఉన్నాయి నాకు వైద్యం అందిస్తున్న డాక్టర్లు, నర్సులకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ మనోజ్ ట్వీట్ చేశారు.

ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి:

కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి ఒమిక్రాన్ రూపంలో మరోసారి తన పంజా విసురుతోంది. ఇప్పటికే కరోనా బారిన పడి శివ శంకర్ మాస్టర్ మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే. ఈ విధంగా రోజురోజుకు కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు స్పందిస్తూ ప్రతి ఒక్కరు ఎంతో అప్రమత్తంగా ఉండాలని లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రభుత్వ అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.