Nivetha Thomas: మొహం మొత్తం రక్తపు గాయాలతో నటి నివేద థామస్… ఆందోళనలో అభిమానులు!

Nivetha Thomas: నివేద థామస్ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.ఎక్స్ప్రెషన్ క్వీన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె తాజాగా సుధీర్ వర్మ దర్శకత్వంలో జరిగే ఎక్కిన శాకిని డాకిని సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన లభించుకుంది.

ఈ సినిమాలో నివేదా థామస్ తో పాటు రెజీనా కూడా నటించారు. ఈ సినిమాలో వీరిద్దరూ ట్రైనీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. ఇక ఈ సినిమా విడుదలకు ముందు పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి వీరిద్దరూ ఈ సినిమా విడుదలైన అనంతరం నివేదా థామస్ పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఈమె తన మొహం మొత్తం రక్తపు గాయాలు అయినటువంటి ఫోటోని షేర్ చేయడంతో ఒక్కసారిగా అభిమానులు నివేద థామస్ కి ఏమైంది అంటూ ఒక్కసారిగా కంగారు పడ్డారు. కంగారుగా చూస్తే ఈమెకు నిజంగానే ప్రమాదం జరిగిందా అనే ఆలోచన రాకమనదు అయితే ఇదంతా కూడా సినిమా షూటింగ్ సమయంలో ఓ సన్నివేశంలో భాగంగా మేకప్ అయినట్టు తెలుస్తుంది.

 

 

Nivetha Thomas: సినిమా ప్రమోషన్ లో నివేథా…

ఇలా కుడి కనుబొమ్మ పెదవులపై తీవ్రమైన రక్తపు గాయాలతో ఉన్నటువంటి ఫోటోని షేర్ చేయగా ఒక్కసారిగా అభిమానులు ఆందోళన చెందారు. అయితే తనకి ఎలాంటి ప్రమాదం జరగలేదని కేవలం సినిమా షూటింగ్ సమయంలో తీసినటువంటి ఈ ఫోటోని ప్రస్తుతం షేర్ చేస్తూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.