Samantha: నేను పసుపు రంగు కుర్తా వేసుకున్నానని సమంత కూడా బట్టలు మార్చుకుని వచ్చింది.. సమంత పై సద్గురు కామెంట్స్!

Samantha: నేను పసుపు రంగు కుర్తా వేసుకున్నానని సమంత కూడా బట్టలు మార్చుకుని వచ్చింది.. సమంత పై సద్గురు కామెంట్స్!

Samantha: నటి సమంత పై ప్రముఖ గురువు సద్గురుజగ్గీ వాసుదేవ్ సెటైర్లు వేస్తూ పెద్ద ఎత్తున సందడి చేశారు.తాజాగా హైదరాబాదులో జరిగిన సేవ్ సాయిల్ అనే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి సద్గురు హాజరయ్యారు. ఈ కాలుష్యం నుంచి మట్టిని ఎలా కాపాడుకోవాలి అనే విషయం గురించి అవగాహన చేపట్టారు. ఇక ఈ కార్యక్రమానికి సమంత కూడా హాజరయ్యారు.

Samantha: నేను పసుపు రంగు కుర్తా వేసుకున్నానని సమంత కూడా బట్టలు మార్చుకుని వచ్చింది.. సమంత పై సద్గురు కామెంట్స్!
Samantha: నేను పసుపు రంగు కుర్తా వేసుకున్నానని సమంత కూడా బట్టలు మార్చుకుని వచ్చింది.. సమంత పై సద్గురు కామెంట్స్!

ఈ కార్యక్రమంలో భాగంగా సమంత సద్గురు జగ్గీ వాసుదేవ్ ను ఇంటర్వ్యూ చేశారు. సమంతను చూసిన వెంటనే ఆయన తనపై పెద్దఎత్తున సెటైర్లు వేస్తూ నవ్వించారు. సమంత ఈ కార్యక్రమానికి చాలా ఆలస్యంగా హాజరయ్యారు.సమంత ఈ విధంగా ఈ కార్యక్రమానికి ఆలస్యంగా రావడానికి కారణం ఏమిటి అని చెబుతూనే నేను పసుపు రంగు కుర్తా వేసుకున్నానని తెలిసిన వెంటనే కూడా పసుపు రంగు చీర కట్టుకొని రావడానికి ఆలస్యం అయ్యింది అంటూ ఆయన తన పై సెటైర్ వేశారు.

Samantha: నేను పసుపు రంగు కుర్తా వేసుకున్నానని సమంత కూడా బట్టలు మార్చుకుని వచ్చింది.. సమంత పై సద్గురు కామెంట్స్!

ఈ విధంగా సమంత పై సద్గురు కామెంట్స్ చేయడంతో సమంత బిగ్గరగా నవ్వేశారు. ఇక ఈ కార్యక్రమానికి ప్రారంభానికి ముందు సమంత సద్గురును ఇంటర్వ్యూ చేశారు. సాధారణంగా తాను ఎవరినైనా ఇంటర్వ్యూ చేస్తే ఏ విధమైనటువంటి నోట్స్ లేకుండా వస్తానని,కానీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ప్రత్యేకంగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని వచ్చానని తెలిపారు.

మిమ్మల్ని చూస్తే నా పేరు కూడా మర్చిపోతాను…

మిమ్మల్ని చూస్తే ఎలాంటి ప్రశ్నలు అడగాలో తెలియదని, మిమ్మల్ని చూసేసరికి నా పేరును కూడా నేను మర్చిపోతానని అందుకే ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకుని వచ్చాను అంటూ సమంత సద్గురుతో సరదాగా ముచ్చటించారు. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె శాకుంతలం, యశోద, ఖుషి సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.