తెలంగాణలోని హన్మకొండ జిల్లా కాజీపేట ప్రాంతం ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక క్షేత్రానికి వేదికగా నిలుస్తోంది. రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో శ్వేతార్క గణపతి ఆలయం…
విఘ్నాలను తొలగించే దేవుడిగా గణపతికి హిందూ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. ఏ శుభకార్యమైనా వినాయకుడి పూజతోనే ప్రారంభించడం ఆనవాయితీ. తెలంగాణలో గణనాథుడికి అంకితమైన అనేక ఆలయాలు…
మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఉన్న శ్రీ కామాఖ్య లలితా శ్యామల వారాహి శక్తిపీఠం భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. ఇటీవల కాలంలో ఈ…