Sakshi malik: 2016 రియో ఒలంపిక్ పోటీలలో భాగంగా కాంస్య పతకాన్ని సాధించి భారత దేశ గర్వానికి కారణమైనటువంటి మల్ల యోధురాలు సాక్షి మాలిక్ హర్యానాలో మారుమూల గ్రామంలో జన్మించారు. ఈమె చిన్నతనం నుంచి తన తాతయ్య సుబీర్ మాలిక్ ను చూసి ఎంతో స్ఫూర్తి పొందారు. తన తాతయ్య అడుగుజాడల్లోనే ఈమె కూడా క్రీడారంగంలోకి అడుగుపెట్టారు.
ఇలా క్రీడ రంగంపై ఎంతో ఆసక్తి పెంచుకున్నటువంటి ఈమె 12 ఏళ్ల వయసులోనే రెజ్లింగ్లో చేరారు. ఇక ఈమె శిక్షణ తీసుకునే సమయంలో తాను కుస్తీపడాలంటే కేవలం తమ ఊరి అబ్బాయిలతో మాత్రమే కుస్తీ పడాలి అంటూ గ్రామస్తులు తమ కుటుంబ సభ్యులు తెలియజేసేవారు. ఇలా ఎవరు కూడా క్రీడారంగంలో తనని ప్రోత్సహించలేదు ఇలా ఎవరు తనకు సహకరించకపోయినా తన కోచ్ మాత్రం తనని ప్రోత్సహించారు.
ఇలా కోచింగ్ ప్రారంభమైనటువంటి ఈమె భారీ స్థాయిలో శిక్షణ తీసుకున్నారు ఇక తన శిక్షణ పూర్తి అయిన తర్వాత 2009వ సంవత్సరంలో మొదటిసారి ఆసియా జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్ 59 కిలోల ప్రీ స్టైల్ లో రజత పథకాన్ని సాధించారు. ఇలా మొదటిసారి గెలుపు అందుకున్నటువంటి ఈమె ఆ గెలుపు క్రీడలపై తనకు మరింత ఆసక్తిని పెంచి అంతర్జాతీయ స్థాయి పోటీలకు సిద్ధమయ్యేలా చేసింది.
రిటైర్మెంట్ ప్రకటించిన సాక్షి మాలిక్…
అనంతరం 2010లో జూనియర్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొని గెలుపొందారు. 2017 వ సంవత్సరంలో జరిగినటువంటి ఆసియా రెజ్లింగ్ పోటీలలో పాల్గొని ఈమె రజిత పథకం సాధించారు. ఇలా ఎప్పటికప్పుడు తన ఆట తీరుతో భారతదేశానికి గర్వకారణంగా నిలిచినటువంటి ఈమె ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించారు. ఇటీవల జరిగిన డబ్ల్యు ఐఎఫ్ ఎన్నికలలో ఈమె ఓడిపోవడంతో రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది ఇలా తనని ఎంతో మంచిది విమర్శించిన తనను తాను స్ఫూర్తిగా తీసుకొని క్రీడా రంగాలలో కొనసాగుతూ భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…