సినీ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరు అని చెప్పవచ్చు .సినిమా హిట్ అయినా ఫట్ అయినా పెద్దగా పట్టించుకోడు పూరి తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు .అలాగే ఎలాంటి రూమర్స్ వచ్చినా పెద్దగా పట్టించుకోడు. అయితే మొన్న డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న తరువాత పూరి ఇమేజ్ మసక బారినా ఆ కేస్ విచారణ తీరును బట్టి చూస్తే ఆ కేస్ ఇప్పట్లో తెలేటట్లు లేదు దీంతో పూరీకి కొంచెం ఊసట దొరికినట్లే.అయితే ఇదిలా ఉంటే ఇప్పుడొక ఇంటరెస్టింగ్ టాపిక్ ఒకటి పూరి గురించి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.కొద్ది రోజుల క్రితం వరకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పూరీ నీ ఆయన నమ్మిన వారే మోసం చేసి ముంచేసారని ఒక టాక్.అయితే ఓ హీరోయిన్ వల్ల 4 కోట్లు నష్టపోయాడట.ఆమె ఎవరో కాదు.ఒకప్పడు తన సినిమాలో నటించిన హీరోయిన్ ఆశాశైని తో పూరి చాలా సన్నిహితంగా ఉండేవాడట.ఆమె మోజులో పడి ముంబైలోని బాంద్రా ప్రాంతంలో 4 కోట్ల విలువ చేసే ఫ్లాట్ ను గిఫ్ట్ ఇచ్చారట.అప్పట్లో బాలీవుడ్ పై దృష్టి పెట్టిన పూరి ముంబైలో తాము నివాసం ఉండేందుకు ఆ ఫ్లాట్ కొన్నారని అనుకున్నారు కుటుంబ సభ్యులు.కానీ ఆ తరువాత ఆశాషైని అత ఫ్లాట్ తీసుకుని అతనికి మొహం చాటు వేయడంతో అసలు విషయం కుటుంబ సబ్యులకు ఆలస్యంగా తెలిసిపోయింది.
ఒకప్పుడు ఆశాశైనీ విషయంలో పూరి వ్యవహరించిన తీరు ఆయన భార్య ఇప్పటికీ మర్చిపోలేక పోతునారట.అందుకే ఛార్మి విషయంలో కూడా పునరావృతం అవుతుందేమో అని ఆమె భయపడుతుంది అని ఆమె సన్నిహితులు అంటున్నారు.
పౌరాణిక కథలపై తెరకెక్కుతున్న భారీ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న…
టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీరియాడిక్ చిత్రాల్లో ఒకటైన రణబాలి షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన…
టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి మృణాల్ ఠాకూర్ ప్రేమపై తన అభిప్రాయాలను తాజాగా వెల్లడించారు. జీవితంలో…
టాలీవుడ్ నటుడు అడివి శేష్ తన జీవితంలో చోటుచేసుకున్న ఓ ప్రత్యేకమైన ప్రేమ కథను తాజాగా అభిమానులతో పంచుకున్నారు. యవ్వనంలో…
టాలీవుడ్లో కొత్తగా అడుగుపెట్టిన హీరోయిన్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి రిద్ధి కుమార్. సహజమైన అందం, సింపుల్…
భారతదేశంలో దేవాలయాలకు వెళ్లినప్పుడు లడ్డూ, పులిహోర, పండ్లు వంటి సంప్రదాయ ప్రసాదాలు అందుకోవడం సాధారణం. కానీ పశ్చిమ బెంగాల్ రాజధాని…