Big boss grand finale : బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ వన్ చివరి దశకు చేరుకుంది. ఫినాలే వారంలో టాప్ ఏడుగురు కంటెస్టెంట్స్ లో ఆల్రెడీ బాబా భాస్కర్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఆ తరువాత టాప్ ఆరో ప్లేసులో లో ఉన్న అనిల్ రాథోడ్ కూడా ఎలిమినేట్ అయ్యాడు. ఇక టాప్ ఐదు మంది కంటెస్టెంట్ లలో అరియనా, యాంకర్ శివ, మిత్ర శర్మ, అఖిల్ సార్థక్, బిందు మాధవి రేస్ లో ఉన్నారు. ఇక పోటీ బిందు మాధవి, అఖిల్ సార్థక్ ల మధ్య విన్నర్ కప్ కోసం హోరాహోరిగా ఉంది.
బ్రీఫ్ కేసు అందుకునేది ఎవరు…..
ఇక ప్రతి సీజన్ లో లాగానే ఈ సారి కూడా బ్రీఫ్ కేసుతో బిగ్ బాస్ కాంటెస్టెంట్ లను ఊరించడానికి సిద్ధమయ్యాడు.ఇక టాప్ 5 లో ఎవరు బ్రీఫ్ కేసు తీసుకునే అవకాశం ఉందనే అంచనాలలో ఆడియన్స్ ఉన్నారు. Top5లో ఓటింగ్ ప్రకారం చూస్తే అరియనా, యాంకర్ శివ ఇద్దరు రేస్ లో లాస్టులో ఉన్నారు. అయితే అరియనా శివ ఇద్దరు వాళ్ల బిగ్ బాస్ జర్నీ తరువాత వాళ్ళ విన్నింగ్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక మిత్ర శర్మకి ఓటింగ్ బాగుండడంతో తనకు థర్డ్ పొజిషన్ ఖాయం అనుకున్నారు కానీ ఎలిమినేట్ అయిపోయింది. ఇక ముగ్గురిని ఎలిమినేట్ చేసాక అరియనా, శివ, బిందు మాధవి, అఖిల్ మిగిలారు. అఖిల్, బిందు లకు అరియనా, యాంకర్ శివలు విన్నర్ కప్ కి గట్టిపోటి ఇస్తున్నారు. పోటీ కానీ ఓటింగ్ సరళి చూస్తుంటే మాత్రం బిందు మాధవి, అఖిల్ సార్థక్ ల మధ్యనే ఉండబోతోంది. బిందు కి విన్నర్ అవుతానన్న నమ్మకం గట్టిగా ఉంది ఇక అఖిల్ 20లక్షలు ఇచ్చిన మిడిల్ డ్రాప్ అవ్వదు తాను వచ్చిందే బిగ్ బాస్ కు టైటిల్ కొట్టడానికి అందుకే వీళ్లిదరు బ్రీఫ్ కేసు తీసుకునే అవకాశం లేదు.
ఇక మిగిలిన ఇద్దరు అరియనా, యాంకర్ శివ ఇద్దరిలో ఎవరు బ్రీఫ్ కేసు తీసుకుంటారో చూడాల్సిందే. ఇక సోషల్ మీడియాలో మాత్రం బిందు విన్నర్ అయిందంటూ పెద్దఎత్తున ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. కానీ అదంతా ఫేక్ అంటూ అఖిల్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇంక ఫినాలే విన్నర్ ఎపిసోడ్ ఇంకా షూటింగే జరగలేదని మరీ విన్నర్ ని ఎలా నిర్ణయిస్తారంటు వాదిస్తున్నారు. ఏదైనా విన్నర్ ఎవరో నాగార్జున ఫినాలే రోజు చెప్పి క్లారిటీ ఇస్తే కానీ తెలియదు.
తెలుగు సినీ ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో చిరస్థాయిగా గుర్తుండిపోయే నటుడు కళ్లు చిదంబరం గురించి తాజాగా ఆయన కుమారుడు…
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…