హిందూ దేవాలయాల్లో దర్శనం అనంతరం భక్తుల తలపై పూజారులు ఉంచే శఠగోపానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా వైష్ణవ ఆలయాల్లో కనిపించే ఈ ఆచారం వెనుక…
కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 21వ తేదీ నుంచి 12 రోజుల పాటు జరిగే…
ప్రఖ్యాత వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీతో కలిసి బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రాన్ని సందర్శించారు. సంస్థ స్థాపించి 45 ఏళ్లు…
కొబ్బరికాయను హిందూ సంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన ప్రతీకగా భావిస్తారు. పూజలు, వ్రతాలు, శుభకార్యాల్లో కొబ్బరికాయను తప్పనిసరిగా ఉపయోగించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కొన్నిసార్లు కొబ్బరికాయను కొట్టినప్పుడు లోపల…
వంటల్లో రుచిని పెంచే వెల్లుల్లికి భారతీయ సంప్రదాయాల్లో కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని చాలామంది నమ్ముతారు. కేవలం ఆహార పదార్థంగా మాత్రమే కాకుండా, దిష్టి తొలగించడం నుంచి…
ఇంటి చుట్టూ పచ్చదనం ఉంటే ఆ ఇంటికి అందం పెరుగుతుంది. చాలామంది తమ ఇళ్లలో అందమైన మొక్కలను పెంచుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం…
ఇంట్లో ఎప్పుడూ ప్రశాంత వాతావరణం ఉండాలని ప్రతి కుటుంబం కోరుకుంటుంది. కానీ కొన్నిసార్లు కారణం లేకుండానే ఇంట్లో టెన్షన్, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు లేదా తరచూ…
ఇంటి ఆవరణలో మొక్కలు పెంచడం చాలా మందికి ఇష్టం. అందులో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం కూడా ఉంటుంది. అలాంటి వాటిలో జిల్లేడు మొక్క ఒకటి.…
మన దేశంలో ఇంటి ప్రధాన ద్వారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా హిందూ సంప్రదాయాల్లో గుమ్మం వద్ద చేసే ప్రతి ఆచారానికి ఒక ప్రత్యేక భావన ఉంది.…
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయం త్వరలో హైటెక్ మార్పులకు సిద్ధమవుతోంది. భక్తులకు మరింత సులభంగా, వేగంగా దర్శనం కల్పించేందుకు దేవస్థానం అధికారులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్…