General News

భారత్‌కు భారీ విరాళమిచ్చిన యువకుడు.. ఏకంగా రూ.7,300 కోట్లు?

ప్రస్తుతం కరోనా రెండవ దశ భారతదేశంలో తీవ్రరూపం దాలుస్తోంది. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఎంతో మంది ఆసుపత్రి ఫాలవుతున్నారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో మౌలిక వసతులు కొరత ఏర్పడి రోజుకు వేల సంఖ్యలో మరణిస్తున్నారు. ఈ క్రమంలోనే నిస్సహాయ స్థితిలో ఉన్న ఎంతోమందిని ఆదుకోవడం కోసం ఎంతో మంది ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ముందుకు వచ్చారు.

తాజాగా ప్రముఖ క్రిప్టోకరెన్సీ ప్లాట్ ఫాం ఎథెరియం సహా వ్యవస్థాపకులు విటాలిక్ బూటెరిన్ భారత్‌కు కరోనా విపత్తు సమయంలో తన వంతు సహాయంగా భారీ విరాళం ప్రకటించారు. దాదాపు ఒక బిలియన్ డాలర్ల విలువైన షిబా ఇను కాయిన్ లు. భారత్ కోవిడ్ రిలీఫ్ ఫండ్ కు ట్రాన్స్ఫర్ చేశారు.27 ఏళ్ల ఈ రష్యన్ కెనడియన్ ప్రోగ్రామర్ తన పబ్లిక్ వాలెట్ నుంచి 50 ట్రిలియన్ షిబా కాయిన్లను భారత్ కోవిడ్ రిలీఫ్ ఫండ్ కి బదిలీ చేశారు.

ట్రిలియన్ షిబా కాయిన్లను మాత్రమే కాకుండా 500 ఈథర్లను సైతం విరాళంగా ప్రకటించారు. వీటన్నిటి విలువ దాదాపు ఒక బిలియన్ డాలర్లు… భారత కరెన్సీ ప్రకారం ఏకంగా 7,300 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు. 27 ఏళ్ల వ్యక్తి భారత్ ఎదుర్కొంటున్న ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులలో ఇండియాకు ఈ విధమైనటువంటి సహాయం చేయడంతో భారత నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుతూ వస్తుంది. గత గడచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 2,81,386 మందికి పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. ఏప్రిల్ 20 తర్వాత కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడం ఇదే ఇదే తొలిసారి. కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ వ్యాధి తీవ్రత అదేవిధంగా కొనసాగుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

చిల్లర నాణాలతో చరిత్ర సృష్టించిన రైతు.. ద్వారకా తిరుమలకి కానుక!

తూర్పు గోదావరి జిల్లాలో ఓ సాధారణ రైతు తన అచంచల భక్తితో అసాధారణ సృష్టికి రూపమిచ్చాడు. నిత్యజీవితంలో వ్యవసాయం చేస్తూ…

3 hours ago

నమస్కారం ఎందుకు చేస్తారు? ఎవరికి ఎలా చేయాలో తెలుసా? ఆశ్చర్యపోయే నిజాలు!

భారతీయ సంస్కృతిలో పలకరింపు అంటే కేవలం మాటల మార్పిడి కాదు.. అది మన విలువలు, వినయం, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించే…

3 hours ago

బట్టలు లేకుండా స్నానం… సంప్రదాయం ఏమంటోంది? నిజం ఏంటి?

ప్రతిరోజూ ఉదయం లేవగానే స్నానం చేయడం మన దైనందిన జీవితంలో భాగమే. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా, మనసుకు తేలికగా…

3 hours ago

భర్త దీర్ఘాయుష్షు కోసం మహిళలు తప్పక చేయాల్సిన వ్రతం ఏది?

వైవాహిక జీవితంలో ఆనందం, ఆయుష్షు, ఐశ్వర్యం కోరుకునే మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించే వ్రతాలలో వట సావిత్రి వ్రతం ఒకటి. సావిత్రి…

3 hours ago

ఖాళీ కడుపుతో నేరేడు తింటే ఏమవుతుందో తెలుసా?

వేసవి కాలం రాగానే మార్కెట్లలో కనిపించే నల్లటి నేరేడు పండ్లు చాలా మందిని ఆకర్షిస్తాయి. రుచికరంగా ఉండే ఈ పండు…

4 hours ago

సతీదేవి శరీరాన్ని విష్ణువు ఎందుకు ఖండించాడు? ఆశ్చర్యకర గాథ!

హిందూ పురాణాల్లో సతీదేవి, పరమశివుడు, దక్షుడి యజ్ఞం చుట్టూ తిరిగే కథనం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ గాథలో దాగి…

6 hours ago