five-day rain warning for AP, Telangana
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు ఆగస్టు 13, 14 తేదీలలో సెలవులు ప్రకటించింది. ఈ రెండు రోజుల తర్వాత 15న స్వాతంత్ర్య దినోత్సవం, 16న కృష్ణాష్టమి, 17న ఆదివారం ఉండడంతో, ఆయా జిల్లాల విద్యార్థులకు వరుసగా ఐదు రోజులు పాఠశాలలు మూసివేయబడనున్నాయి.
హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో విద్యాశాఖ నగరంలోని పాఠశాలలకు ఒక పూట మాత్రమే నడపాలని ఆదేశాలు జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, రాబోయే మూడు రోజులపాటు హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
హైదరాబాద్ నగర కమిషనర్ ప్రత్యేకంగా ఉత్తర హైదరాబాద్, మేడ్చల్, సైబరాబాద్ ప్రాంతాల ప్రజలకు పలు సూచనలు చేశారు.
వర్షాల ప్రభావాన్ని తగ్గించేందుకు మరియు ప్రజల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు, రెవెన్యూ విభాగం, పోలీసులు, అత్యవసర సేవల బృందాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయి.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…
స్టార్ హీరోయిన్ త్రిషపై తమిళనాడులో జరిగిన తాజా రాజకీయ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్…
రివ్యూ: A Beautiful Breakup ప్రేమ కథలు సాధారణంగా కలిసే క్షణంతో మొదలై, కలిసి ముగుస్తాయి. కానీ ‘ఎ బ్యూటిఫుల్…