కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది… జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ బాట పట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇటువంటి సమయంలో బయటకి వెళ్ళాలి అంటే.. ఎన్ని రూల్స్ ఉంటాయి.. ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి.. అయినా కూడా ఇటువంటి సమయంలో తన భర్తతో కలిసి పిక్నిక్ కి వెళ్ళింది రిచా గంగోపాధ్యాయ. ఆంతే కాదు ఆ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది.
“కొన్ని వారాలుగా ఇంట్లోనే ఉంటూ దూరంగా ఉండటం అంటే మెమోలు విషయం కాదు.. అక్కడ ఒక్కో సమయంలో ఏదైనా అత్యవసర సామాగ్రిని కొనడానికి మాత్రమే వచ్చేవాళ్ళం. చాలా రోజుల తరువాత తాజగా తామిద్దరం ఓరెగాన్ నదికి వచ్చాం అక్కడ కూడా సోషల్ డిస్టెంసింగ్ పాటిస్తున్నాం” అంటూ తన ఇంస్టాగ్రామ్ మరియు ట్విటర్ ద్వారా తెలిపింది. ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ అయిపోతుంది. గత ఏడాదే ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకున్న సంగతియు తెలిసిందే..
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…