ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్రజలు నానాతంటాలు పడుతున్న విషయం తెలిసిందే.. అనేక మార్గాల ద్వారా ఆక్సిజన్ తరలిస్తున్నా కూడా ఆసుపత్రులలో సరైన సమయంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఇటువంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఒక అద్బుతమైన కార్యాక్రమానికి శ్రీకారం చుట్టారు.
రక్తం అందక ఎవరూ మరణించకూడదనే సంకల్పంతో 1998లో మెగాస్టార్ చిరంజీవి “చిరంజీవి బ్లడ్ బ్యాంక్” ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే తాజా విపత్కర పరిస్తితుల్లో మరోసారి గొప్ప సంకల్పంతో ముందుకు వస్తున్నారు మెగాస్టార్. ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోకూడదనే సద్దుదేశంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలోనూ “చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు” లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్వయంగా ట్విట్టర్ వేదికగా అఫీషియల్ స్టేట్మెంట్ విడుదల చేసారు.
వచ్చే వారం రోజుల్లో ప్రజలకు ఈ ఆక్సిజన్ బ్యాంకులు అందుబాటులోకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపిందిచిరంజీవి చారిటబుల్ ట్రస్ట్. ఈ ఆక్సిజన్ బ్యాంకులకు సంబంధించిన కార్యకాలాపాలను హీరో రామ్ చరణ్ దగ్గరుండి చూస్తున్నట్లు తెలుస్తోంది.
మన ఆరోగ్యం గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా ముఖ్యం. శరీరం ఇచ్చే చిన్న సంకేతాలను పట్టించుకుంటే పెద్ద సమస్యలను సులభంగా…
వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మనం తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగా సాధారణంగా మన…
ఇంట్లో సుఖసంతోషాలు, ఆర్థిక స్థిరత్వం కోసం చాలా మంది వాస్తు సూచనలను పాటించడం సాధారణంగా కనిపించే విషయం. ముఖ్యంగా నీటికి…
రోజువారీ ఆహారంలో డ్రైఫ్రూట్స్కు ప్రత్యేక స్థానం ఉంది. అందులో పిస్తా (పిస్తాచియోస్) ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పదార్థంగా గుర్తింపు…
మన శరీరం ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి పెద్దగా పరీక్షలు అవసరం లేకుండా కొన్ని సంకేతాలు మనమే గుర్తించగలుగుతాం. ముఖ్యంగా…
ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. దేశంలోని ప్రముఖ…