ఆంధ్రప్రదేశ్లో జూన్ 6 నుండి జూలై 2 వరకు జరిగిన మెగా డీఎస్సీ 2025 ఆన్లైన్ పరీక్షలకు సంబంధించిన తుది కీలు ఇటీవల విడుదలయ్యాయి. అయితే, జూన్ 10న జరిగిన స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీపై అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు ముందుగా ప్రకటించిన దాని ప్రకారం, తుది ఆన్సర్ కీ విడుదలైన వారం రోజుల్లో ఫలితాలు వెలువడాలి. ఆగస్టు మొదటి వారంలో తుది కీలు ప్రకటించబడినందున, ఈ వారంలోనే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే, అభ్యర్థుల నుంచి వస్తున్న ఆందోళనల నేపథ్యంలో, అధికారులు ఆన్సర్ కీలో మార్పులు చేసి ఫలితాలు ప్రకటిస్తారా లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…