Upasana: మెగా కోడలు ఉపాసన గురించి అందరికీ సుపరిచితమే. ఈమె పది సంవత్సరాల క్రితం మెగా తనయుడు రామ్ చరణ్ తేజ్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి పిల్లల కోసం ఎంతో మంది మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇకపోతే పిల్లల గురించి ఉపాసనను ఎప్పుడు ప్రశ్నించిన ఆమె ఆ ప్రశ్నలు దాటవేస్తూ సమయం వచ్చినప్పుడే సమాధానం చెబుతా అంటున్నారు.
ఇకపోతే తాజాగా ఉపాసన సద్గురును కలిసి పిల్లల గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు.చాలామంది పిల్లల గురించి నన్ను ప్రశ్నిస్తున్నారు.నన్నే అలా ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటూ ఈమె సద్గురు ముందు తన సందేహాలను బయటపెట్టింది. నా పెళ్లి జరిగి 10 సంవత్సరాలవుతుంది 10 సంవత్సరాల నుంచి నేను నా జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నాను. అయినా ఇలా అందరూ నన్ను పిల్లల గురించి ప్రశ్నలు వేస్తున్నారని ఉపాసన వెల్లడించారు.
ఉపాసన మాటలకు సద్గురు తనదైన శైలిలో సమాధానం చెప్పారు.ఎవరైతే పిల్లల్ని కనకుండా ఉంటారో అలాంటి వారికి తాను ఒక బహుమతి ఇస్తానని ఈ జనరేషన్లో పిల్లల్ని కనాల్సిన అవసరం లేదని సద్గురు సమాధానం చెప్పారు. ఒకవేళ నువ్వు ఆడపులి అయితే పులి పిల్లనే కను ఈ భూమిపై పులి పిల్లలు అంతరించిపోతున్నాయి. అయితే ఈ భూమిపై మానవజాతి భూమ్మీద లెక్కకు మించి ఉంది.
పని చేయాలనే ఆలోచన పనిపై మనం దృష్టి పెడితే పిల్లల్ని కనాలి పెంచాలి అనే ఆలోచనలు కూడా రావు. ఎవరికైతే పనీపాట లేకుండా ఉంటారో అలాంటి వారిలో ఇలాంటి ఎక్కువ హార్మోర్లో ఉంటాయని పని పాట లేని వారే పిల్లల్ని కంటారు అంటూ సద్గురు షాకింగ్ సమాధానం చెప్పారు. ఈ సమాధానం విన్న ఉపాసన ఒక్కసారిగా షాక్ అవుతూ ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే మా అత్తమామల నుంచి మీకు ఫోన్ వస్తుందని నవ్వుతూ సమాధానం చెప్పగా..నాకు ఎంతోమంది అత్తమ్మ వాళ్ళ నుంచి ఇలాంటి ఫోన్లు వచ్చాయని సద్గురు సమాధానం చెప్పారు.
వేసవి కాలం ప్రారంభమైన వెంటనే శరీరంపై వేడి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమయంలో దాహం ఎక్కువగా ఉండటమే కాకుండా,…
ప్రతి నెల మహిళలు ఎదుర్కొనే సహజ శారీరక ప్రక్రియల్లో నెలసరి ఒకటి. అయితే ఈ సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా…
మన శరీరంలో ప్రతి అవయవం ముఖ్యమే అయినా, ఊపిరితిత్తులు ప్రత్యేకమైన పాత్ర పోషిస్తాయి. శ్వాస తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన…
మాంసాహారం అంటే చాలా మందికి చికెన్, మటన్ వెంటనే గుర్తుకు వస్తాయి. అయితే, ఈ రెండింటిలోని లివర్ (కాలేయం) గురించి…
ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సరైన ఆహారం ఎంత కీలకమో, ఆహారం సరిగ్గా జీర్ణం కావడం కూడా అంతే ముఖ్యమని వైద్య నిపుణులు…
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెల్ఫీ తీసుకునే క్రమంలో అదుపుతప్పి జలపాతంలో పడిపోవడంతో ముగ్గురు విద్యార్థినులు…