Senior Journalist Imandhi Ramarao : సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేంద్రం చొరవతో నందమూరి కుటుంబం వంద రూపాయల ఎన్టీఆర్ ముఖ చిత్రం గల నాణెం ను విడుదల చేసారు. రాష్ట్రపతి ద్రౌపది మూర్ము చేతుల మీదుగా వెండి నాణెం విడుదల కార్యక్రమం జరుగగా నందమూరి వారసులు అలాగే టీడీపీ ప్రముఖులు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన భార్య గా నన్ను పిలవాల్సిన బాధ్యత లేదా అంటూ లక్ష్మి పార్వతి మీడియా ముందు ఎన్టీఆర్ గారి కూతురు పురందేశ్వరి అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఇష్యూ మీద ఇమంది రామారావు మాట్లాడారు.
ఆయనకు అంతటి గౌరవం వస్తే రాజకియం ఎందుకు….
సీనియర్ ఎన్టీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి అలాగే సినిమా హీరోగా తెలుగు జాతి ఖ్యాతిని పెంచిన శక పురుషుడు. ఆయన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం వంద రూపాయల నాణెం విడుదల చేస్తే అందుకు గర్వపడాలి కానీ ఇలా నన్ను పిలవలేదు ఆయన భార్యను నేను అంటూ నానాయాగి చేయడం మీడియా ముందు నీ పరువు నువ్వు తీసుకుంటున్నావ్ అంటూ లక్ష్మి పార్వతి గురించి ఇమంది గారు అభిప్రాయపడ్డారు.
ఆయన జీవితం మొత్తం నువ్వు ఉన్నట్లుగా వ్యవహారిస్తూ ఆయన పరువు తీస్తూ అలానే నీ పరువు తీసుకుంటున్నావ్ అంటూ ఆమె గురించి మాట్లాడారు. ఆయన మరణంతోనే నీకు ఆయన కుటుంబానికి ఉన్న బంధం తెగి పోయింది. వారికి నీకు ఎటువంటి సంబంధం లేదు. ఎన్టీఆర్ గారికి వ్యతిరేకం అయిన పార్టీలోనే చేరి ఆయన కుటుంబాన్ని తిడుతున్న నిన్ను వారు ఎలా పిలుస్తారు కుటుంబం అని ఎలా భావిస్తారు అంటూ ఇమంది అభిప్రాయపడ్డారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…