ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్ట్లో భారత్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఐదుగురు బ్యాట్స్ మెన్ సెంచరీలు చేసినా, మ్యాచ్ను గెలవలేకపోవడానికి ప్రధాన కారణం ఫీల్డింగ్ వైఫల్యమే.…
టీమిండియా ఇంగ్లండ్ పర్యటనను ఓటమితో ప్రారంభించింది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి…